Category: TELANGANA

బలవంతపు వసూళ్లు చేస్తే జైలే: ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక

శుభకార్యాలు మరియు ఇతర వేడుకల వద్ద గుంపులుగా వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం వంటి బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్….

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 50% సీట్లు కూడా గెలవలేదు: ఈటల రాజేందర్ విమర్శ

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అంగీకరిస్తూనే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: పీఎస్‌లో లొంగిపోయిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన పీఎస్‌లో లొంగిపోయారు. ప్రభాకర్ రావును కొన్ని గంటలపాటు….

‘ఏదో ఓ రోజు సీఎం అవుతాను.. మీ తోలుతీస్తా, కాళ్లు విరగ్గొడతా’ – కవిత సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదో ఓ రోజు తాను ముఖ్యమంత్రి అవుతానని, అవకాశం వచ్చినప్పుడు తనపై బురద జల్లుతున్న వాళ్ల కాళ్లు విరగ్గొడతానని, వాళ్ల తోలుతీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్….

హైదరాబాద్ సోలార్ సైకిల్ ట్రాక్‌పై అంత్యక్రియల కార్యక్రమం: సైక్లిస్టుల తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద దాదాపు ₹100 కోట్ల వ్యయంతో నిర్మించిన, దేశంలోనే మొట్టమొదటి సోలార్ ఆధారిత సైక్లింగ్ ట్రాక్‌పై కొందరు వ్యక్తులు అంత్యక్రియల్లో భాగంగా చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైంది. మరణించిన వ్యక్తికి సంబంధించిన తలనీలాలను….

ఒక్క ఓటు గొప్పదనం: తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఉత్కంఠ విజయాలు!

ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంత శక్తిమంతమైనదో, ఒక ప్రాంత అభివృద్ధి గతిని ఎలా నిర్ణయించగలదో తెలంగాణలో తాజాగా వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఎన్నికల ఫలితాలు అనేకచోట్ల ఉత్కంఠభరితంగా వచ్చాయి, కొన్నిచోట్ల కేవలం ఒక్క….

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును….

తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందర్భంగా దారుణ హత్య: సూర్యాపేటలో ఉద్రిక్తత

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు గంటల ముందు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీఆర్‌ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. ఈ….

హృదయవిదారక విషాదం: పుట్టినరోజు నాడే సాంబార్ గిన్నెలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

జగిత్యాల జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యంత హృదయవిదారక ఘటన జరిగింది. పాఠశాల వంటగదిలో వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో ప్రమాదవశాత్తు పడిపోయిన నాలుగేళ్ల బాలుడు మొగిలి మోక్షిత్ చికిత్స పొందుతూ మరణించాడు. మరింత….

హెచ్‌సీఏ నిర్లక్ష్యం: జింఖానా గ్రౌండ్‌ వద్ద ఎండలో పడిగాపులు కాసిన అండర్-14 యువ క్రికెటర్లు!

సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌ వద్ద మంగళవారం జరిగిన అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం తరఫున ఆడాలనే కలలతో వచ్చిన వందలాది మంది యువ క్రికెటర్లను ఉదయం….