Category: Technology

అదిరిపోయే డిజైన్ తో కియా EV5

ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎంతోకాలం నుంచి ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. చైనాలో జరిగిన చెంగ్డూ….

చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌,….

సుదీర్ఘ విరామమే కొంప ముంచింది.. లూనా25 విఫలమవడంపై యూరీ బోరిసోవ్ స్పందన..

ఆగస్టు 21న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ దాని ఇంజిన్‌లు సరిగ్గా షట్ డౌన్ చేయడంలో విఫలమవడంతో చంద్రుడిపై కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ స్పందించారు. ఈ దుర్ఘటనకు దేశం దశాబ్దాలపాటు చంద్రుని అన్వేషణలో విరామమే….

విరాట్ కోహ్లీ ఒక పోస్ట్ పెడితే ఎంత తీసుకుంటాడో తెలుసా?

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో ఎంతో దగ్గరగా ఉంటూ తమకు సంబంధించిన అన్ని ముచ్చట్లు షేర్ చేసుకుంటారు. అయితే వాళ్లు పెట్టే ఒక్కొక్క పోస్ట్ కి కొన్ని కోట్లల్లో సంపాదిస్తున్నారు అని మీకు తెలుసా? నిజమండి బాబు.. సెలబ్రిటీస్….

AP

ట్విటర్‌ పిట్ట ఫర్‌ సేల్‌.. అమ్మకానికి పెట్టిన ఎలాన్‌మస్క్‌

ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌(ట్విటర్‌)ను ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుపుతున్నాడు దాని అధినేత ఎలాన్‌మస్క్‌. బాగా ప్రాచుర్యం పొందిన ట్విటర్‌ లోగోతోపాటు పేరునూ ఇటీవల మార్చేసిన సంగతి తెలిసిందే. లోగోలో ఉన్న పిట్ట స్థానంలోకి ఇంగ్లిస్‌ అక్షరం ‘ఎక్స్‌’ వచ్చేసింది. తాజాగా….

లక్నోలో ఓ మహిళ వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో షాక్ కు గురై ప్రాణాలు

ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పల్లెల నుంచి నగరాల వరకు అనేక ఇళ్లలో వాషింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ.. వారి ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా తగిన వాషింగ్ మిషన్లను కొనుగోలు….

మెక్‌డొనాల్డ్స్‌కు రూ.6 కోట్ల fine

చికెన్‌ నగెట్స్‌ తిందామని ఆశపడిన చిన్నారికి.. విపరీతమైన వేడిగా ఉన్న ఆహారం అందించినందుకు ప్రముఖ ఫుడ్‌ చెయిన్‌ కంపెనీ మెక్‌డొనాల్డ్స్‌ కంపెనీకి భారీ అపరాదాన్ని వడ్డించారు. ఇది అమెరికాలో చోటు చేసుకుంది. ఒలివియా కారబల్లో అనే నాలుగేళ్ల చిన్నారి 2019లో ఫ్లొరిడాలోని….

AP

హిమాన్షు చేయూత.. కార్పొరేట్ రేంజ్ లో వసతులు..!

ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది.. ఇంతకు ముందు కార్పొరేట్ స్కూల్స్ రాకముందు అంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువును కొనసాగించేవారు.. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలలో చదువు నాణ్యత తగ్గడం అలాగే విద్యార్థులకు సరైన సదుపాయాలు….

రిజర్వ్ బ్యాంక్ లో బాంబు పెట్టామని పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్

బెంగళూరు: బెంగళూరు నగరంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బాంబు పెట్టినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్ 112కి కాల్ చేసిన ఆరోపణపై బెంగళూరులోని విధానసౌధ పోలీస్ స్టేషన్‌ అధికారులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్‌లో….

ఉచితంగా డేటా ఇస్తున్న టెలికం కంపెనీ

ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా ఉన్న వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. హంగామా గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ గతంలోనే మ్యూజిక్….