ఎర్రదొడ్డిలో ‘రైతన్నా… మీ కోసం’: ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట…
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను, ప్రతి రైతు ఇంటికి వెళ్లి అవగాహన కల్పించే కార్యక్రమం “రైతన్నా… మీ కోసం”. కార్యక్రమంలో భాగంగా . ఈ రోజు కదిరి నియోజకవర్గం కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గ్రామంలో “రైతన్నా… మీ….










