తాడిమర్రిలో విషాదం: కారు-బైక్ ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి
మండల కేంద్రంలోని తాడిమర్రి గ్రామానికి చెందిన డ్రైవర్ రామకృష్ణ కుమారుడు సి. ఓం సాయి (వయసు 13) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, సి. ఓం సాయి రామకృష్ణ మేనల్లుడు ఆకాష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై కాశిరెడ్డి….










