Category: AP

AP

భర్త వేధింపులు.. పెళ్ళైన 13 రోజులకే తనువు చాలించిన యువతి

భర్త వేదింపులు తాళలేక పెళ్ళైన 13 రోజులకే ఓ యువతి ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.   కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ బాపునగర్‌ ప్రాంతానికి చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)ను మేడ్చల్‌ మండలం….

AP

ఎవరు పెత్తందార్లు.? ఎవరు పేదవాళ్ళు.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. కుల రాజకీయాలకు పెట్టింది పేరు.. అన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీలు.. ఇతర పార్టీలపై ‘కులం’ పేరుతో ఆరోపణలు చేస్తున్నాయి.! అంతేనా.? అత్యంత ధనికులైన రాజకీయ నాయకులు.. ‘పెత్తందారీ వర్సెస్ పేదలు’ అంటూ వితండవాదాన్ని తెరపైకి….

AP

విజయవాడలో భానుడి భగభగలు-కాలిపోయిన సెల్ టవర్ …

ఏపీలో భానుడి ప్రతాపం అంతకంతకూ పెరుగుతోంది. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులతో వడగాల్పుల ప్రభావం తీవ్రమవుతోంది. దీంతో సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీని ప్రభావం విజయవాడపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ ఏటా….

AP

ఏపీ కేడర్‌ అధికారిని తెలంగాణలో సీఎస్‌గా పని చేయించుకోవడం ముఖ్యమంత్రి పనితీరుకు పరాకాష్ట.

 రాజీవ్‌శర్మ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి సీఎస్‌.. పదవీకాలం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాడు. చేసిన మేళ్లను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ ఆయనకు ఏకంగా సలహాదారు పోస్టు కట్టబెట్టాడు. ఇప్పుడు ఆ జాబితాలోకి మాజీ సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ కూడా….

AP

గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన దండగ..మార్గాని భరత్

గోదావరి జిల్లాలో చంద్రబాబు ( Chandrababu )పర్యటన దండగ..దెబ్బతిన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.. ప్రభుత్వం 58 లక్షల మందికి ప్రతి సంవత్సరం రైతు భరోసా అందిస్తోంది..   బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు ఘటనను ప్రజలు….

AP

టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

టీడీపీ అధినేత చంద్రబాబు ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ… పాడైపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. దీంతో చంద్రబాబు….

AP

జగనన్నకు చెబుదాం – 1902 టోల్ఫ్రీ నెంబర్.

అమరావతి: జగనన్నకు చెబుదాం – 1902 టోల్ఫ్రీ నెంబర్.ఉదయం 11గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమం.ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్.సంక్షేమ….

AP

చంద్రబాబు పాదయాత్ర కు ఏర్పాట్లు

ప.గో.జిల్లాలో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పొరు బాట పేరుతో పర్యటించనున్నారు తణుకు నియోజకవర్గంలో సూమారు 12కిలో మిటర్లు మేర పాదయాత్ర చేసి రైతులకు మద్దతుగా నిలవనున్నారు.టీడీపీ ఆధ్వర్యంలో జరిగే రైతు పోరుబాట పాదయాత్రలో పాల్గొననున్న చంద్రబాబు పర్యటనకు….

AP

రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి లేదు మంత్రి తానేటి వనిత

ఏలూరు: మంత్రి తానేటి వనిత కామెంట్స్.ఖచ్చితంగా రైతుల దెబ్బతిన్న పంటను కొనుగోలు చేస్తాం..ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి లేదు. ప్రతిపక్ష నేతకు ఎప్పటికీ అధికారం రాదన్న ప్రస్టేషన్ తోనే….

AP

పిచ్చి బంగారం చూపించి మంచి బంగారం ఆభరణాలు తీసుకెళ్ళిన కిలాడి లేడీలు ..

..నందిగామ లక్ష్మి నరసింహ జ్యూవెలరీ షాపు లో ఘటన…. సుమారు రెండు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ( Gold ) తీసుకెళ్ళి యజమానిని బురిడీ కొట్టించిన కిలాడి లేడీలు….అంతర్రాష్ట్ర ముఠా గా అనుమానిస్తున్న పోలీసులు….ఈనెల 5 వ తేదిన ఘటన….