Category: AP

AP

కదిరిలో కన్నులపండువగా చంద్రప్రభ వాహన సేవ: వైభవంగా సాగుతున్న లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

చంద్రప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు, సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో విద్యుత్ కాంతులు సుగంధ పుష్పాలతో విలాజిల్లుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు లక్ష్మీ నరసింహ స్వామి….

AP

నగరవనం పార్కు ప్రారంభానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే అమిలినేని..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం *నగరవనం పార్కు ప్రారంభానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించిన ఎమ్మెల్యే అమిలినేని* *జలజీవన్ మిషన్ తో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీటి సరఫరా* *పంచాయతి రాజ్ ద్వారా ప్రతి గ్రామానికి….

AP

కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ

కదిరి పున్నమి సందర్భంగా బ్రహ్మ గరుడ సేవ రోజున కాటమ రాయుడుగా , కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రిపై ( కదిరి కొండ ) శ్రీ వారి అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన….

AP

కదిరిలో వైభవంగా బ్రహ్మ గరుడ వాహన సేవ

కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ గరుడ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలలో బ్రహ్మ గరుడ సేవ అత్యంత ముఖ్యమైన మహిమాన్వితమైన ఘట్టం, ఈ బ్రహ్మకు సేవ ఉత్సవానికి భక్తులు రద్దీగా….

AP

నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రోడెక్కిన రైతన్నలు

వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ఆందోళన సొసైటీకి 700 బస్తాల యూరియా వచ్చినట్లు యాప్లో చూపించి, 2-3 సెకండ్లలోనే స్టాక్ అయిపోయిందంటూ ఆవేదన స్మార్ట్ ఫోన్లు లేని వారికి, యాప్ వాడటం రాని వారికి యూరియా….

AP

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..! మూడో బిడ్డను కనే దంపతులకు రూ.25 వేలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనాభా సమతుల్యతను కాపాడేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టి, జనాభా వృద్ధిని ప్రోత్సహించేందుకు సరికొత్త ‘జనాభా నిర్వహణ విధానం’ ముసాయిదాను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం అసెంబ్లీలో ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మూడో బిడ్డను….

AP

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం

మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు వయోపరిమితి 62 సంవత్సరాలు పెంచాలి : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లికార్జున డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని సిఐటియు….

AP

ఏపీ మండలిలో లడ్డూ రగడ..!

తిరుమల లడ్డూ ప్రసాదంపై జరిగిన స్వల్పకాలిక చర్చ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మంత్రి అచ్చెన్నాయుడు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మధ్య జరిగిన వాగ్వాదం సభలో….

AP

చంద్రబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి అస్సలే లేదు: జగన్..

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా దెబ్బతీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అత్యంత నిష్ఠతో నిర్వహించాల్సిన టీటీడీ పరిపాలనను స్వార్థ రాజకీయాలకు….

AP

జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ల ఆవిష్కరణ..

అనంతపురం జిల్లా. – అనంతపురం కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో బుధవారం రాఘవేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (RIPER – అటానమస్) ఎన్.ఎస్.ఎస్ (NSS) విభాగం, మై భారత్ (MY Bharat) మరియు జిల్లా….