Category: National

రెడ్డి మీద మొదటి వేటు వేసిన సిద్దరామయ్య, ఐటీ హబ్ కు కొత్త బాస్, మార్క్ రాజకీయాలు !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హోమ్ శాఖలో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సిటీ….

ప్రధాని మోడీ తన పట్టాభిషేకంలా భావిస్తున్నారు: కొత్త పార్లమెంటుపై రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ప్రజల గళమని అన్నారు. ప్రదాని మోడీ కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కాసేపటికే రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు….

సంచలన రికార్డుల దిశగా ‘ఆదిపురుష్’ బిజినెస్

విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ హాట్ హాట్ గా మారింది. ట్రైలర్ రాకముందు వరకు వ్యతిరేకతను, అనుమానాలను ఎదుర్కొంది. ఎప్పుడైతే ట్రైలర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను విడుదల చేసేందుకు….

హైదరాబాద్లో నాలుగోరోజు ఐటీ రైడ్స్; ఆ సంస్థలు జల్లెడ; భారీగా నగదు స్వాధీనం!!

హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మొదలైన ఐటీ సోదాలు నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు….

వైద్యురాలిని బోల్తాకొట్టించిన నైజీరియన్లు.. రూ.13 లక్షలు స్వాహా..

ప్రస్తుతం దాదాపు అందికి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వాడాడమే కాదు.. వాటితో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి….

మహిళల్ని వేధింపుల నుంచి రక్షిస్తున్న దిశ యాప్ – తాజా ఉదాహరణలివే..

ఏపీలో మహిళల్ని వేధింపుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షించేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ యాప్ ఇప్పుడు వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. దిశ యాప్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే వందల సంఖ్యలో మహిళల్ని క్షణాల్లో రక్షిస్తున్న ఉదంతాలు….

సెంటు భూములు. పేదల జీవితాలతో చెలగాటం అవసరమా?

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు కనుక సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణరాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో భూములను ఒక్కో సెంటు చొప్పున ప్లాట్లుగా వేసి నేడు 50,793 మంది మహిళల….

పదివేల కోట్లు బుగ్గన ఘనతేనట. అందరూ షాక్ అయ్యారట!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జీతాలు, డీఏ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులే చెపుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం కోర్టులో కేసులు వేస్తున్న కాంట్రాక్టర్లని అడిగితే చెపుతారు. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలోనే….

సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సెంట్రల్ ఢిల్లీలో సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిష్కరించడంతో పాటు జంతర్….

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా….