Category: National

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చంపుతామని బెదిరింపులు వచ్చాయి. శనివారం ఉదయం నుంచి నితిన్ గడ్కరీకి రెండుసార్లు చంపేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోలీసుల ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగ్‌పూర్‌లోని ప్రజా సంబంధాల కార్యాలయానికి బెదిరింపు….

విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అధికారిక టైమింగ్స్, టికెట్ ధరలు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలుపై అందరి ఆసక్తి నెలకొంది. సెమీ బులెట్ రైలుగా దేశంలో ప్రవేశపెట్టిన ఈ రైలు టైమింగ్స్, టికెట్ ఎంతనే వివరాలు వెల్లడయ్యాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అత్యాధునికం, అత్యంత వేగం…..

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు

తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్‌లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తో మంత్రి….

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఘోర ప్రమాదం

హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్ పేలడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు. పానిపట్‌లోని తహసీల్ క్యాంప్‌లోని రాధా ఫ్యాక్టరీ సమీపంలో గురువారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో సిలిండర్ పేలడంతో….

హిడ్మా మృతిపై క్లారిటీ.. మావోయిస్టు కమిటీ లేఖ విడుదల

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మవోయిస్ట్ కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ….

సోమేష్ కుమార్‌కు చుక్కెదురు, ఏపీకు వెళ్లాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు

2014లో ఏపీ,, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకు కేటాయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను ఏపీకు కేటాయించిన కేంద్ర….

సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే పదేళ్లు కావస్తున్నా..రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు, ఆస్థుల విభజన మాత్రం పూర్తి కాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు..తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఆస్థులు, అప్పుల విభజనపై ఏపీ….

మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

బీజాపూర్‌-తెలంగాణ సరిహద్దుల్లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ ఆపరేషన్లలో దిట్టగా పేరొందిన మావోయిస్టు నేత మడావి హిడ్మా మృతిచెందినట్లు సమాచారం.ఈ దాడిలో మిలిటరీ హెలికాప్టర్ ను వినియోగించినట్టు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్‌ కోబ్రా ఆధ్వర్యంలో గ్రేహౌండ్స్‌….

వైరల్ ఫీవర్‌ను కరోనాగా భయపడుతున్న జనాలు..

ఢిల్లీ, ఎన్‌సీఆర్, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ఆసుపత్రులు ప్రస్తుతం రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఓపీడీలు మొత్తం వైరల్ ఫీవర్ కేసులతో నిండి ఉన్నాయి. ప్రజలు సాధారణ ఫ్లూ లాంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరుతున్నారు. కొందరికి అయితే వారం అయినా జ్వరం అస్సలు తగ్గడం లేదు…..

సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి అప్పుడే పదేళ్లు కావస్తున్నా..రెండు రాష్ట్రాల మధ్య ఆస్థులు, ఆస్థుల విభజన మాత్రం పూర్తి కాలేదు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీంకోర్టు..తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఆస్థులు, అప్పుల విభజనపై ఏపీ….