Author: YES9 TV
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న ట్రాక్టర్..
ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రహీంఖాన్ పేట గ్రామాల మధ్య ఈ ప్రమాదం జరిగింది.ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తోన్న బస్సు ట్రాక్టర్ ఢీకొట్టింది. వల్లంపట్ల,….
వీడి టార్గెట్ హిందూ అమ్మాయిలు, నలుగురికి వల, ఐదు మంది భార్యలు
లక్నో/ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లోని షామ్లీ జిల్లాకు చెందిన మైనారిటీ యువకుడు ఇప్పటికే ఐదుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి కిడ్నాప్ చేశాడు. 19 ఏళ్ల హిందూ యువతితో పెళ్లికి సిద్ధమైన ఆ యువకుడు అంతకుముందే ఆమెతో మతం….
తారక్ ఫ్యాన్స్ మద్దతెవరికి – పవన్ వ్యూహాలు ఫలిస్తాయా..!!
ఏపీలో రానున్న ఎన్నికలు పార్టీలకు నవ్ ఆర్ నెవర్ గా మారాయి. దీంతో సీఎం జగన్..చంద్రబాబు…పవన్ ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి సిద్దంగా లేరు. గత ఎన్నికల్లో పవన్ ఫ్యాన్స్ కూడా వైసీపీకే ఓటు వేసారని పలు సభల్లో స్వయంగా పవన్….
జగన్ అల్టిమేటంపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల రియాక్షన్ ఇదే
ఏపీలో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ మరోసారి సమీక్ష నిర్వహించారు. ఇందులో 15 మంది వరకూ ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తి కరంగా లేదని తేలినట్లు జగన్ వెల్లడించారు. వీరందరికీ వ్యక్తిగతంగా రిపోర్టులు పంపడంతో పాటు త్వరలో….
కలిసిపోయిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి: అన్నదమ్ముల్లా పని చేస్తాం; టార్గెట్ ఫిక్స్!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో ఆసక్తిగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి టీ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల మధ్య చోటు చేసుకున్న విభేదాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే…..
హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ వారికి ముఖ్య గమనిక
ఈనెల 22వ తేదీ వరకు పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఖరగ్ పూర్ డివిజన్ లో భద్రతకు సంబంధించిన పనులు జరుగుతుండటంతో వీటిని రద్దుచేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వెల్లడించారు. 20వ తేదీన (18045) షాలిమార్-హైదరాబాద్, హైదరాబాద్-షాలిమార్….
కామెరూన్లో దగ్గు మందుతో 12 మంది పిల్లల మృతి..
ఇటీవలి కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో 12 మంది పిల్లలు చనిపోయారు. అయితే వారి మృతికి దగ్గు మందని కామెరూనియన్ అధికారులు చెబుతున్నారు. అయితే దగ్గు సిరప్ భారతదేశంలో తయారు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. నేచర్కోల్డ్ మందుల పెట్టె ఫోటోగ్రాఫ్లు రీమాన్….
సిద్దూ, డీకే, శెట్టర్ కు షాక్, నెల కాకుండానే ఎదురు దెబ్బ, టాస్క్ లేదు, తొక్కాలేదు !
బెంగళూరు/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని ఎదిరించి బీజేపీలో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ….










