భవిష్యత్ కు గ్యారెంటీ బస్సుయాత్ర సాక్షిగా.. టీడీపీలో విబేధాలు; మడకశిరలో యాత్రకు బ్రేక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టిడిపి, అధికారంలోకి రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో హోరాహోరీగా ఇరుపార్టీల నేతలు రకరకాల కార్యక్రమాలతో ప్రజల మద్దతు కోసం….










