హిందూపురం పరిధిలో పర్యావరణ విధ్వంసంపై పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆగ్రహం
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడం, కొండలను పిండి చేయడం మరియు భూగర్భ….










