Author: YES9 TV

AP

హిందూపురం పరిధిలో పర్యావరణ విధ్వంసంపై పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడం, కొండలను పిండి చేయడం మరియు భూగర్భ….

AP

జగన్ సిద్ధాంతం విధ్వంసం.. ఆలోచన అరాచకం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని, ఆయనది పూర్తిగా క్రిమినల్ మైండ్సెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెకింటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. జగన్ తన….

AP

ముదిగుబ్బలో పోలీసుల హెచ్చరిక: కోడిపందాలు, జూదం ఆడితే కఠిన చర్యలు

ముదిగుబ్బ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు…..

AP

ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): నేడు ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మరియు ధర్మవరం ఆర్డీవో….

AP

స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): రేపు ఉదయం 11గంటలకు పుట్టపర్తి SSS కాలేజ్ నందు స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం జరుగును. కావున అందరు….

AP

శ్రీ పులిగుంటేశ్వరస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మహాసముద్రం ఫౌండేషన్ మరియు మహాసముద్రం దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించు ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 30….

AP

చిలకొండయ్యపల్లిలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

తాడిమర్రి మండలంలోని చిలకొండయ్యపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్”లో భాగంగా భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం….

AP

అధికారుల మధ్య సమన్వయ లోపం

పేదలకు పక్కా గృహాలు నిర్మించడంలో భాగంగా మండలంలో రెవెన్యూ, హౌసింగ్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో పక్కా ఇళ్ల మంజూరుకు కావలసిన పోసిషన్ సర్టిఫికెట్లు సకాలంలో మంజూరు కాక దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంగళవారం ముదిగుబ్బలో జరిగిన విలేకరుల….

AP

కదిరి ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్రా కుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ ముదిగుబ్బ

కదిరి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పట్రా కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు తన చేతుల….

AP

కదిరి కొండ చుట్టూ పారిశుధ్య పనులు

కొండల లక్ష్మీ నరసింహుడుగా వెలసిన కదిరి కొండ వద్ద శ్రీ వారి స్తోత్రాద్రి చుట్టూ చెత్తా చెదారాన్ని తొలగించాలని MPDO పోలప్ప సార్ గారికి తెలిపిన వెంటనే స్పందించి కదిరి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదులకు అసౌకర్యం కలగకుండా….