Author: YES9 TV

AP

చిత్తూరులో కలకలం: బావిలో చిరుతపులి మృతదేహం లభ్యం

బావిలో చిరుత మృతదేహం దహన క్రియలు నిర్వహించిన అటవీశాఖ సిబ్బంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో చెన్నమ్మగుడి పల్లి వద్ద గల ఓ బావిలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. గురువారం రాత్రి స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి చీకటిగా….

AP

చిత్తూరులో ఘోర ప్రమాదం: పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్ – 17 మంది విద్యార్థులకు గాయాలు

పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్. 17 మంది విద్యార్థులకు గాయాలు. చిత్తూరు జిల్లా ఎస్.ఆర్. పురం మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని క్షీరసముద్రం బీసీ కాలనీ వద్ద నిలిపి ఉన్న పాఠశాల బస్సును వెనుక….

AP

ముదిగుబ్బ కేజీబీవీలో ప్రపంచ కుష్టు దినోత్సవం: విద్యార్థులకు అవగాహన

ముదిగుబ్బ :- ఈ రోజు ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని kgbv బాలికల hostel ను dr swetha మేడం గారి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సందశించడం జరిగింది. ప్రపంచ కుష్టి దినోత్సవం గురించి అవగాహన, నివారణ….

AP

పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ధర్మవరం: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ పరిటాల శ్రీరామ్ గారు ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) కింద బాధితులకు ఆర్థిక సహాయ చెక్కులను నేడు (29-01-2026) ధర్మవరం లోని….

AP

మహేష్ చౌదరి హత్య కేసు: నిందితులను అరెస్టు చేసి వీధుల్లో ఊరేగించిన పోలీసులు

కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ చౌదరి ఈనెల 1వ తేదీన దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంచలన కేసులో నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న….

AP

రెడ్ బుక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: పుట్టపర్తిలో AIYF నిరసన ప్రదర్శన

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని యనమలపల్లి గణేష్ కూడలి వద్ద AIYF యువజన సంఘం మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ విధానం విద్యార్థుల, యువకుల భవిష్యత్తుకు గొడ్డలి….

AP

హిందూపురం పరిధిలో పర్యావరణ విధ్వంసంపై పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడం, కొండలను పిండి చేయడం మరియు భూగర్భ….

AP

జగన్ సిద్ధాంతం విధ్వంసం.. ఆలోచన అరాచకం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని, ఆయనది పూర్తిగా క్రిమినల్ మైండ్సెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెకింటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. జగన్ తన….

AP

ముదిగుబ్బలో పోలీసుల హెచ్చరిక: కోడిపందాలు, జూదం ఆడితే కఠిన చర్యలు

ముదిగుబ్బ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు…..

AP

ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): నేడు ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మరియు ధర్మవరం ఆర్డీవో….