భారత్ లో మైనార్టీల జనాభా పెరుగుతోంది…పాకిస్తాన్ లో తగ్గుతోంది… నిర్మలా సీతారామన్
భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై హింస జరుగుతోందని పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఖండించారు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు వచ్చి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న భారత్ లోని వాస్తవాన్ని చూడాలని….










