పతాక స్థాయికి రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం
రాష్ట్రంలో కెసిఆర్ వర్సెస్ కేంద్రం యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఉప్పు నిప్పు గా మారింది.. మొన్న మల్లారెడ్డి విద్యాసంస్థలు, బంధువుల నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు 50 బృందాలతో దాడులు చేశారు. 100 కోట్లకు సంబంధించి లెక్కలు తేలకపోవడంతో….










