ట్రంప్ గ్రూప్ సంచలన ప్రకటన: తెలంగాణలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడి
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్’ తొలి రోజే ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ (TMTG) సంస్థ రూ. 1 లక్ష కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. పెట్టుబడి….










