Latest Posts

తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల: 3 విడతల్లో, ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. గురువారం ఎంసెట్(TS EAMCET) ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు….

హైదరాబాద్లో నాలుగోరోజు ఐటీ రైడ్స్; ఆ సంస్థలు జల్లెడ; భారీగా నగదు స్వాధీనం!!

హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మొదలైన ఐటీ సోదాలు నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు….

వైద్యురాలిని బోల్తాకొట్టించిన నైజీరియన్లు.. రూ.13 లక్షలు స్వాహా..

ప్రస్తుతం దాదాపు అందికి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వాడాడమే కాదు.. వాటితో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి….

మహిళల్ని వేధింపుల నుంచి రక్షిస్తున్న దిశ యాప్ – తాజా ఉదాహరణలివే..

ఏపీలో మహిళల్ని వేధింపుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షించేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ యాప్ ఇప్పుడు వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. దిశ యాప్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే వందల సంఖ్యలో మహిళల్ని క్షణాల్లో రక్షిస్తున్న ఉదంతాలు….

ఇది 1 తింటే చాలు.. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, రక్తహీనత తొలగిపోతాయి..!!

మన శరీరానికి సంపూర్ణ పోషణ అందించే అద్భుతమైన లడ్డుని పరిచయం చేయబోతున్నాం. మరి ఈ లడ్డు తింటే ఎన్నో రకాల రోగాలు నయమైపోతాయి. కంటి చూపు మెరుగవుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. జీర్ణశక్తి….

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ న్యూస్ చదువుతుంటేనే goosebumps ఒస్తాయి

ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ డామ్ వచ్చిన తర్వాత దానికి తగ్గ హిట్ అందుకోలేకపోయాడు. 2018లో బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన సాహో, రాధేశ్యమ్ రెండు బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్….

సెంటు భూములు. పేదల జీవితాలతో చెలగాటం అవసరమా?

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు కనుక సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణరాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో భూములను ఒక్కో సెంటు చొప్పున ప్లాట్లుగా వేసి నేడు 50,793 మంది మహిళల….

AP

‘పరమత సహనం’ అనే మాట మనం ఎప్పుడో ఓసారి వింటూనే ఉంటాము.

‘పరమత సహనం’ అనే మాట మనం ఎప్పుడో ఓసారి వింటూనే ఉంటాము. దాని అర్దం, అవసరం అందరికీ తెలుసు. అదేవిదంగా ఇప్పుడు ‘పరపార్టీ సహనం’ కూడా చాలా అవసరమనిపిస్తోంది. టిడిపి ఏటా మహానాడు సభలు నిర్వహించుకొంటుంది. అలాగే రేపు ఎల్లుండి (శని,ఆదివారం)….

AP

ఈ కేసుల కోసం హైకోర్టు, సుప్రీంకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసుకోవాలేమో?

వైసీపీ నేతల కోర్టు కేసుల పుణ్యమాని సామాన్యులకు కూడా ఈ కోర్టులు, కేసులు, వాయిదాలు, రిమాండ్‌, పోలీస్ కస్టడీ, బెయిల్‌, ముందస్తు బెయిల్‌ వంటి న్యాయపరమైన అంశాల పట్ల అవగాహన ఏర్పడింది. అలాగే జూనియర్ న్యాయవాదులుగా చేరినవారు కూడా కేసులు ఏవిదంగా….

AP

సామాజిక న్యాయ పత్రాలు, సామాజిక అమరావతి. భలే ఉందే!

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరిస్తే టిడిపి నేతలకు, కమ్మవారికి భారీగా లబ్ది కలుగుతుందనే ఆలోచనతోనే దానిని పక్కన పడేసి, మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇదేమీ రహస్యం కాదు. సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ….