ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరిక..!
జమ్ముకశ్మీర్ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు పన్నినా కశ్మీర్లో ప్రగతిని ఎవరూ నిలువరించలేరని ఆయన స్పష్టం….









