Latest Posts

ఉగ్రవాదులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరిక..!

జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కుట్రలు పన్నినా కశ్మీర్‌లో ప్రగతిని ఎవరూ నిలువరించలేరని ఆయన స్పష్టం….

AP

బనకచర్ల ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు: సీఎం చంద్రబాబు..

సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ-పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలు అన్నీ అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. హైబ్రీడ్….

RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM..

RCB ప్రతినిధులను అరెస్ట్ చేయండి: CM బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. RCB, DNA మేనేజ్మెంట్, KSCA ప్రతినిధులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కాగా ఇప్పటికే RCB యాజమాన్యంపై కేసు నమోదైన….

బెంగ‌ళూరు తొక్కిస‌లాట ఘ‌ట‌న‌.. వెలుగులోకి కీల‌క విషయలు..!

18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం అభిమానులకు ఎక్కువసేపు నిలవలేదు. నిన్న‌ సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. అభిమానులు భారీగా….

AP

ఏపీ కేబినెట్‌లో అభివృద్ధితో పాటు అరెస్ట్‌లపై కీలక చర్చ..!

వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ పెద్దల మధ్య దీనికి సంబంధించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నిర్ణయించారు. అంతేకాదు నేరం రుజువయ్యాక ఎవరినీ….

AP

అంబటి రాంబాబుపై కేసు..! కేసులకు నేను భయపడాలా..? అంటూ కామెంట్స్..

ప్రజల్లోకి వెళ్లేటప్పుడు నేతలు కాస్త హుందాగా ఉండాలి. తమకు ఎదురులేదని రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవు. అధికారంలో లేకుంటే ఆయా పార్టీల నేతలకు కష్టాలు తప్పవు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో అదే జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ..! ట్యాపింగ్‌ వెనకున్న పెద్దల పేర్లు బయటకు వస్తాయా..?

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. గురువారం పోలీసుల ముందు విచారణకు.. ప్రభాకర్ రావు హాజరుకావాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ఆయనే కీలక నిందితుడిగా ఉన్నారు. కేసు….

సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ..! ఎక్కడంటే..?

సూట్‌కేసులో మహిళ డెడ్‌బాడీ. ఇలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో మాత్రమే కనిపించేవి. చంపేసి.. బాడీని ముక్కలుగా నరికేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. గుర్తుతెలియని చోట పడేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. గతంలో నార్త్ ఇండియాలో ఇలాంటి కేసు ఒకటి….

అప్పుల్లో కూరుకుపోతున్న శత్రు దేశాలు..! ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం..

అమెరికా దేశ అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లు… చైనా అప్పు 18.82 ట్రిలియన్ డాలర్లు ఎప్పుడో దాటి పోయాయి… ఆదాయం వేగంగా తగ్గిపోవడం, ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం అని ఆ దేశాలకు బాగా అర్థం అయింది… మన భారతదేశం….

AP

అధికారులకు కొత్త టార్గెట్ నిర్దేశించిన సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 (ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-పంచాయతీ) కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల ‘బంగారు కుటుంబాలను’ మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా….