Latest Posts

రియల్ టైమ్ పోలింగ్ శాతం తెలిపే కొత్త యాప్.. లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్..

భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడానికి ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ఓటరు హాజరు శాతం గురించిన సమాచారాన్ని వేగంగా, సకాలంలో అందించడంలో సహాయపడుతుంది. గతంలో జరిగే ఆలస్యాలను తగ్గించడం….

మహా ధర్నాలో కవిత..!

కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లేనని అన్నారు.   కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు….

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్..! ఎప్పుడంటే..?

తెలంగాణ టెట్ – 2025 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. జూన్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రోజూ రెండు సెషన్ లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల….

AP

తల్లికి వందనం స్కీం..! ఇలా అప్లై చేసుకోండి..!

మీ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారా? అయితే ఈసారి ప్రభుత్వం మీకో నేరుగా నగదు బహుమతి అందించబోతోంది. ఒక్కో చదువుకునే పిల్లవాడికీ ఏకంగా రూ.15,000 చొప్పున ఏడాదికి సాయం! మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే? ఓహో.. ఏకంగా రూ.30,000 మీ ఖాతాలోకి….

నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ..?

నాగర్జునసాగర్ డ్యామ్ కాంగ్రెస్ పార్టీ కట్టిందనో, జవహర్ లాల్ నెహ్రు కట్టాడనో అనుకుంటున్నారు కదూ. కానీ అది పూర్తిగా తప్పు నాగర్జున సాగర్ డ్యామ్ ను నిర్మించింది వల్లుట్ల (గోత్రం) వాసిరెడ్డి గృహనామానికి చెందిన ముక్త్యాల సంస్థానానికి చెందిన శ్రీ రాజా….

నేడే ఐపీఎల్ ఫైన‌ల్‌..! ఆర్సీబీ vs పంజాబ్..! ఉత్కంఠ పోరులో గెలిచేదెవరు..? l

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ జరగనున్న ఈ టైటిల్ ఫైట్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు….

భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు: అమెరికా..

భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం….

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభణ..! ఇప్పటికే 3900 కరోనా కేసులు..

దేశంలో రోజు రోజుకీ కరోనా విజృంభిస్తోంది. సైలెంట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఈరోజు వరకు దేశవ్యాప్తంగా 3900 కి పైగా యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, గుజరాత్….

తెలంగాణలో 9 మందికి రూ.9 కోట్లు.. ఆ ప్రముఖులు వీరే..

డిసెంబర్ 9, 2024 నాడు సెక్రటేరియట్ లో “తెలంగాణ తల్లి” విగ్రహావిష్కరణ సందర్భంలో తెలంగాణ ప్రజాపోరాటానికి స్ఫూర్తిని అందించిన 9 మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నగదు బహుమతిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ బహుమతిని ఈ రోజు….

రాజ్ భవన్‌లో మిస్ వరల్డ్ విజేతలకు తేనేటి విందు..

హైదరాబాద్‌లోని రాజ్భవన్‌లో మిస్ వరల్డ్ టీంకి తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ జిష్ణుదేవ్. మిస్ వరల్డ్ విజేతలకు అభినందించారు. మిస్వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీతోపాటు రన్నరప్స్ ఆరేలి జాచిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మయా క్లైడా, హాసెట్ డెరెజే కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు…..