Latest Posts

ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు

ఆదివాసీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (APLA)కి చెందిన మొత్తం 39 మంది క్రియాశీల కార్యకర్తలు శుక్రవారం నాడు హేమంత్ బిస్వా శర్మ ప్రభుత్వం ముందు అస్సాం రైఫిల్స్, బొకాజన్ పోలీస్ స్టేషన్ ముందు ఆయుధాలతో లొంగిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక….

ప్రభుత్వ చేతకానితనానిని నిలువెత్తు సాక్ష్యం

అధికారంలోకి వచ్చాం.. ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. ఏడాది..రెండేళ్లు.. మూడేళ్లు..నాలుగేళ్లు పూర్తయ్యాయి. ఇంకా కాలేదు. ఇప్పుడు మరో రెండేళ్లు కావాలంటున్నారు. ఇదీ ప్రభుత్వ పని తీరు. గత ప్రభుత్వ హయాంలో శరవేగంగా జరుగుతున్న పనుల్ని రివర్స్ టెండర్ల పేరుతో ఆపేశారు…..

ఆస్తుల విలువ ఏం పెరిగిందని మార్కెట్ వాల్యూ

రామ్ గోపాల్ వర్మ ఏం చేయాలనుకుంటున్నారో కానీ ఆయన తాను అమి అనుకుంటున్నారో దాన్ని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. తాజాగా తాను జగన్ బయోపిక్ పేరుతో తీస్తున్న వ్యూహం అనే సినిమా స్టిల్స్ ఓ నాలుగు విడుదల చేశారు…..

సెట్లో హీరో – మేనేజర్‌.. ఫైట్‌!

భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా, హీరోకీ, నిర్మాతకీ మధ్య మేనేజర్ అనే వంతెన ఉంటుంది. మేనేజర్ ఎంత సమర్థుడైతే, ఆ హీరో కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. అందుకే మేనేజర్ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్రసీమలోని ఓ….

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం

మజ్లిస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదని బీజేపీ గెలవగానే దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతానని.. బండి సంజయ్ భీకరమైన ప్రకటన చేశారు. అయితే నేరుగా కాదు.మీడియాతో చిట్ చాట్ లోనే. దారుస్సలాం.. ఎంఐఎం పార్టీ ఆఫీసు కార్యాలయం…..

AP

తెలంగాణలో జూన్ రెండో తేదీన సంబరాలు

జూన్ 2 అంటే. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ, ఏపీ ఏర్పడ్డాయి. ఏపీ పేరు మార్చలేదు కాబట్టి ఏపీలానే కొనసాగతోంది. అయితే.. విభజనతో అన్యాయం జరిగిపోయింది కాబట్టి.. తాము విభజనను కోరుకోలేదు….

AP

ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళన

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదురుతోంది. నిన్నటికి నిన్న వరంగల్ డిసిసి అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, ఫ్లెక్సీలలో కొండా మురళి దంపతుల ఫోటోలు పెట్టలేదని కొండ మురళి అనుచరులు ఆందోళనకు దిగారు. దీంతో కొండా….

కర్ణాటకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందిత శర్మ ఉత్తర్వులు జారీ

బెంగళూరు: కర్ణాటకలో జరిగిన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ చిత్తు చేసింది. ఎగ్జిట్ పోల్స్ జోస్యాలనూ తిరగరాసింది. హంగ్ రావొచ్చని లేదా కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు….

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికల ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఘర్ వాపసీ మొదలు పెడుతుంది. బీఆర్ఎస్, బిజెపిలో ఉన్న అసంతృప్త నేతలను, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన నేతలను తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే….

AP

పవన్ ప్లాన్ పై హైకమాండ్ దే నిర్ణయం-బీజేపీకి లాభం లేకున్నా.. సుజనా చౌదరి కామెంట్స్..

పవన్ కళ్యాణ్ పొత్తుల మీద బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపారని సుజనా చౌదరి వెల్లడించారు. బీజేపీ, జనసేన పొత్తుతోనే ముందుకు సాగుతున్నాయన్నారు. తమ అధిష్టానం ఏం చెబితే అలాగే నడుస్తామన్నారు. బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. వెనుకబడిన ఈశాన్య….