తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్
తిరుమల నడకమార్గంలో శాశ్వత భద్రతా చర్యల పైన టీటీడీ ఫోకస్ చేసింది. చిన్నారి లక్షిత చిరుత దాడిలో బలి కావటంతో వెంటనే చర్యలు ప్రారంభించింది. భక్తులకు రక్షణ కోసం నడక మార్గంలో ఇప్పటికే అనేక ఆంక్షలు అమలు చేస్తున్న టీటీడీ..ఆపరేషన్ చిరుత….










