ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఖండించారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఛైర్మన్ మీడియాకు….










