ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌక
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం మునిగిపోతున్న నౌకగా మారుతోంది. నాయకత్వ లోపం ఆ పార్టీని వెంటాడుతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వయోభారం అడ్డు రావడంతో పార్టీకి సరైన నాయకుడు లేరని చెబుతున్నారు. దీంతోనే రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ….









