15 మంది ఎంపీడీఓలకు పోస్టింగ్స్..
అనంతపురం: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఖాళీగా ఉన్న 15 మండలాలకు ఎంపీడీఓలను నియమించారు. డిప్యూటీ ఎంపీడీఓలు, ఏవలకు ఇటీవల పదోన్నతి లభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 10 మందికి పదోన్నతి రాగా, నంద్యాల, కర్నూలు నుంచి ఐదుగురిని పదోన్నతిపై….










