సిద్దిపేట జిల్లాలో విషాదం: అత్తింటి వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లై కేవలం మూడు నెలలకే ఒక నవ వధువు అత్తింటి వేధింపులు భరించలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం……










