వాళ్లవి భౌ భౌ అరుపులేనంటూ పరువుతీసిన మంత్రి రోజా.
సీఎం జగన్ మోహన్ రెడ్డి చూసి కొందరు భౌ..భౌ.. అని అరుస్తున్నారంటూ మంత్రి రోజా సెటైర్లు వేశారు. అల్పులే భౌ భౌ అని అరుస్తారని అన్నారు. వారి అరుపులు, వారు ఊగిపోవడాలు చూస్తుంటే ఒక పద్యం గుర్తొస్తోందంటూ.. వేమన పద్యం గుర్తుచేశారు…..










