టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేదు: వచ్చే ఏడాది నుంచి కొత్త టోల్ విధానం – కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ!
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వచ్చే ఏడాది (2026) నుంచి దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన పనిలేకుండా కొత్త టోల్ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ….










