అమెరికాలో తెలుగు విద్యార్థిని విషాద మృతి: కారంచేడులో తీవ్ర శోకం
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థిని యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) అనారోగ్యంతో మృతి చెందడం బాపట్ల జిల్లా కారంచేడులో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉన్నత భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆమె అకాల మరణం ఆమె కుటుంబానికి మరియు….










