ఆరు దేశాలకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి
చైనా సహా కొన్ని దేశాల్లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నందున ఇండియా ఇప్పటికే అప్రమత్తమైంది. తాజాగా ఆరు దేశాల్నించి వచ్చే ప్రయాణీకులకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మహమ్మారి మరోసారి ముంచుకొస్తోంది. చైనా….








