అసంపూర్ణ వంతెనల పూర్తికి మంత్రి హామీ! _ రైల్వే బ్రిడ్జిలపై కాలవ ప్రస్తావన
రాయదుర్గం పట్టణంలో అర్ధాంతరంగా ఆగిపోయిన రైల్వే వంతెనలను పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శుక్రవారం రాయదుర్గంలో అసంపూర్ణంగా ఉన్న రైల్వే బ్రిడ్జిల….










