శ్రీ సత్యసాయి జిల్లాలో నేరాలపై అవగాహన: రాత్రి వేళ గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరచిన పోలీసులు
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు సోమవారం రాత్రి గ్రామాలలోకి వెళ్లి ప్రజలకు నేరాల గురించి విస్తృత అవగాహన కల్పించారు. మహిళా భద్రత, సైబర్ సేఫ్టీ, రోడ్డు సేఫ్టీ వంటి ముఖ్యమైన అంశాలపై….










