తిరుచానూరు అమ్మవారి సేవలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మరియు డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్
శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ప్రముఖులు… తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , భారత ప్రభుత్వ వ్యూహాత్మక మెటీరియల్ పాలసీ సెక్రటరీ & డిఆర్డిఓ (బ్రహ్మోస్) డైరెక్టర్ జనరల్ జైతీర్థ్ ఆర్ జోషి….










