Latest Posts

AP

తలమర్ల గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్ల పంపిణీ

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు మండల పరిధిలోని తలమర్ల గ్రామంలో ప్రభాత రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మహిళా చేయూత” కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే….

AP

ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి -కలెక్టర్ సుమిత్ కుమార్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోపు నాణ్యంగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి 113 వినతులను….

AP

నేటి నుంచి విద్యుత్ చార్జీలపై ప్రజాభిప్రాయ సేకరణ: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ వెల్లడి

విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై నేటి నుంచి ప్రజాభిప్రాయసేకరణ.. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి..   విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా మండలి (ఏపీఈఆర్సీ) ఈనెల 20వ తేదీ నుంచి బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ &….

AP

అంతర్జాతీయ వైశ్య ప్రతినిధిగా మురళీకృష్ణ….

  అంతర్జాతీయ వైశ్య సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధికార ప్రతినిధిగా శ్రీకాళహస్తికి చెందిన అయితా మురళీకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోన శ్రీనివాసరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మురళీకృష్ణ ఈ పదవిలో….

AP

మార్చి నెలాఖరు నుండి అన్ని టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ: ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక ఆదేశాలు

మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ భక్తుల నుండి వస్తున్న ఈ మెయిల్స్ విశ్లేషించి పరిష్కారానికి చర్యలు – ఈవో అనిల్ కుమార్ సింఘాల్   రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో….

AP

న్యాయం దక్కని ఆవేదన: కలెక్టరేట్ వద్ద దళిత రైతు ఆత్మహత్యాయత్నం

న్యాయం దక్కని ఆవేదన కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ సాక్షిగా ఒక అన్నదాత ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడటం తీవ్ర సంచలనం రేపింది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏళ్ల తరబడి న్యాయం కోసం తిరిగిన….

AP

క్రీడలతో యువతకు మానసిక ఆరోగ్యం

క్రీడలతో యువతకు మానసిక ఆరోగ్యంతో పాటు వికాసం పొందవచ్చని ఎంపిపి మహాసముద్రం హేమలత రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గత 10 రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్….

AP

నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఘోర ప్రమాదం: లారీ-ఆర్టీసీ బస్సు ఢీ, పది మందికి గాయాలు

నల్లమాడ/కదిరి: శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండల పరిధిలోని పులగంపల్లి సమీపంలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు….

తారక్ ఒక మ్యాడ్ డ్రైవర్: ఎన్టీఆర్ డ్రైవింగ్‌పై రామ్ చరణ్ సరదా కామెంట్స్!

క్రేజీ డ్రైవింగ్ అనుభవాలు: ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చుని ఆ రైడ్‌ను ఎంజాయ్ చేస్తారా అన్న ప్రశ్నకు రామ్ చరణ్ వెంటనే ఎన్టీఆర్ పేరు చెప్పారు. “తారక్ ఒక క్రేజీ మరియు మ్యాడ్ డ్రైవర్…..

గ్రామీణ ప్రతిభకు ప్రపంచ వేదిక: తెలంగాణలో ‘సీఎం కప్ 2025’ క్రీడలు ప్రారంభం!

ఒలింపిక్స్ లక్ష్యంగా ఐదు అంచెల పోటీలు: 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు మెరిసేలా చేయడమే లక్ష్యంగా “గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు” అనే నినాదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 46 క్రీడాంశాల్లో పంచాయతీ స్థాయి నుంచి మొదలై……