పర్యావరణ పరిరక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: రూ. 5,000 ముందస్తు చెల్లింపుతో ఈ-సైకిళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో “స్వచ్ఛాంధ్ర”, “స్వర్ణాంధ్ర” పథకాల కింద 5,000 ఈ-సైకిళ్లను మొదటి విడతగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సైకిళ్ల అసలు….










