చిలకొండయ్యపల్లిలో భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
తాడిమర్రి మండలంలోని చిలకొండయ్యపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్”లో భాగంగా భూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం….










