Latest Posts

AP

తిరుచానూరు అమ్మవారి సేవలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మరియు డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో ప్రముఖులు… తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా , భారత ప్రభుత్వ వ్యూహాత్మక మెటీరియల్ పాలసీ సెక్రటరీ & డిఆర్డిఓ (బ్రహ్మోస్) డైరెక్టర్ జనరల్ జైతీర్థ్ ఆర్ జోషి….

AP

ముదిగుబ్బలో నరకప్రాయంగా మారిన డ్రైనేజీ గుంతలు: అధికారుల నిర్లక్ష్యంపై సిపిఐ ఆగ్రహం

ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): ముదిగుబ్బ మండల కేంద్రంలో డ్రైనేజీ పనుల నిర్మాణం ప్రజలకు శాపంగా మారింది. అసంపూర్తిగా తవ్వి వదిలేసిన గుంతల కారణంగా పట్టణంలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు తీవ్రస్థాయిలో….

AP

ముదిగుబ్బలో హిందూ సమ్మేళనం: హిందూ బంధువులకు ఆత్మీయ ఆహ్వానం

ముదిగుబ్బ, డిసెంబర్ 21 (YES 9 TV): శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హిందూ ధర్మ పరిరక్షణ, ఐక్యత మరియు సంస్కృతిని చాటిచెప్పే లక్ష్యంతో ఏర్పాటు….

AP

ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి:- కలెక్టరు సుమిత్ కుమార్

ఆంగ్ల భాష పై పట్టు సాధించాలి  విద్యార్థులు నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండాలి  చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి కలెక్టరు సుమిత్ కుమార్ ప్రతి విద్యార్థి నైపుణ్యాలపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టరు సుమిత్ కుమార్ సూచించారు. నగరంలోని మహాత్మ జ్యోతిరావు….

AP

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ 12ఎర్రచందనం దుంగలు – ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు.

రేణిగుంట, రైల్వే కోడూరు రహదారిలో వాహన తనిఖీలు చేస్తుండగా కారులో రవాణా చేస్తున్న 12ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కారు, పైలట్ గా ఉపయోగిస్తున్న బైక్ ను సీజ్….

AP

గుత్తి లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర ర్యాలీ…

  అనంతపురం జిల్లాలో గుత్తి మున్సిపాలిటీ పరిధిలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమీషనర్ బి.జబ్బార్ మియా అధ్యక్షతన శనివారం గుత్తి మునిసిపాలిటీ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర, సింగిల్ ప్లాసిక్ సంపూర్ణ నిషేధం,….

కర్ణాటకలో సీఎం మార్పు సెగ: అధిష్ఠానం పిలుపు కోసం ఎదురుచూస్తున్నామన్న డీకే శివకుమార్

కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై చర్చ మరోసారి తీవ్రస్థాయికి చేరింది. శనివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మరియు తనను ఢిల్లీకి పిలుస్తామని పార్టీ హైకమాండ్ ఫోన్‌లో తెలియజేసిందని వెల్లడించారు. “సరైన సమయం వచ్చినప్పుడు మేమిద్దరం కలిసి….

తెలంగాణ భవన్‌కు కేసీఆర్: సాగునీటి హక్కులపై ‘జల ఉద్యమం’ దిశగా బీఆర్‌ఎస్ అడుగులు

చాలా కాలం విరామం తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టనున్నారు. ఆయన అధ్యక్షతన బీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ (BRSLP) మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం జరగనుంది. నిజానికి ఈ సమావేశం….

AP

యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి… జిల్లా కలెక్టర్..

  యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి… జిల్లా కలెక్టర్.. సత్యసాయి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే ధ్యేయం..అది కదిరి నుండే ప్రారంభం.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాని కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలి జిల్లా ఎస్పీ పిలుపు……

AP

ముదిగుబ్బలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’: వ్యర్థాల నిర్వహణ మరియు ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన

ముదిగుబ్బ సచివాలయం-2 పరిధిలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించడం మరియు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా “వ్యర్థాల నుండి సంపద తయారీ” (Waste….