Latest Posts

కోలుకుంటున్న పంత్‌ – నడుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన క్రికెటర్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ రికవరీకి సంబంధించి శుక్రవారం కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు పంత్‌. వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు…..

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు…..

AP

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 2 స్థానాలు కలిపి మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది. ఏపీలో మొత్తం 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ,….

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది. బీజేపీ బండి సంజయ్ పాదయాత్రకు, వైఎస్ షర్మిల పాదయాత్రకు రాని జనాలు.. రేవంత్ కు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. ఇటీవల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్….

కాంగ్రెస్‌ను ఓడిస్తే బీజేపీని ఓడించినట్టే.. కేసీఆర్‌ ప్లాన్‌ ఇదే!

కాంగ్రెస్‌లో మాస్‌ లీడర్‌గా గుర్తింపు ఉన్న నేత జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్‌ గాలి బలంగా వీస్తున్నా.. సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. ముక్కుసూటితనం ఎక్కువగా ఉండే జగ్గారెడ్డి తన మాటలు,….

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం

ఆకాశంలో చైనా గూఢచారి బెలూన్లు కలకలం రేపుతున్నాయి. భారత్, జపాన్‌తో సహా పలు దేశాలను లక్ష్యంగా చేసుకుని సీక్రెట్ ఆపరేషన్ చేపట్టినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటీవల అమెరికా ఇన్‌స్టాలేషన్‌లపై తిరుగుతున్న చైనా నిఘా బెలూన్‌ను యూఎస్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం….

టర్కీ, సిరియాల్లో 12 వేలకు చేరిన మృతులు.. 8 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు!

టర్కీ, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. భారీ భూకంపం దాటికి రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాల శిథిలాల నుంచి గంటగంటకూ వందల శవాలు బయటపడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో భారీ భూకంపం….

AP

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూపర్ గుడ్‌న్యూస్

పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) సూపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. శుభకార్యాలకు అద్దె బస్సులపై ప్రత్యేక రాయితీని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల బస్‌ సర్వీస్‌లపై 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌….

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్ చేసిన భారత్.. రవీంద్ర జడేజా సాయంతో అదిరిపోయే ప్రదర్శన చేసింది. జడ్డూ 5 వికెట్లతో విజృంభించి భారత్‌ను ముందంజలో నిలిచేలా చేశాడు. ఫలితంగా ఆసీస్ 177….

AP

దోచుకోవడంలో అనకొండ.. రుషికొండకు బోడిగుండు: చంద్రబాబు నాయుడు

సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చట్టాన్ని గౌరవిస్తామని అందరం ప్రమాణ స్వీకారం చేస్తామని.. కానీ దానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. లేని అధికారాన్ని తన….