Latest Posts

ఒక్క ఓటు ట్విస్ట్: అమెరికా నుండి వచ్చి ఓటేసిన మామ… గెలిచిన కోడలు!

సినిమా క్లైమాక్స్ దృశ్యాన్ని తలపించేలా, కేవలం ఒక్క ఓటుతో గెలుపును నిర్ణయించిన ఆసక్తికర సంఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో చోటు చేసుకుంది. ఈ పంచాయతీ ఎన్నికల్లో ముత్యాల శ్రీవేద అనే అభ్యర్థి పోటీ చేశారు. ఈ….

AP

అత్యుత్సాహంతో నారా లోకేష్ బేస్ దెబ్బ: నేతలను కట్టడి చేయాలని చంద్రబాబు ఆలోచన?

టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌ను పార్టీ నేతలు, ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లు పొగడ్తలతో ముంచెత్తుతుండటంపై పార్టీలోనే అంతర్గత చర్చ జరుగుతోంది. లోకేష్ స్వయంగా రాజకీయంగా ఎదగాల్సిన ఈ కీలక సమయంలో, తమ పదవులను కాపాడుకోవడానికి లేదా కొత్త పదవులు పొందడానికి….

బలవంతపు వసూళ్లు చేస్తే జైలే: ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ కఠిన హెచ్చరిక

శుభకార్యాలు మరియు ఇతర వేడుకల వద్ద గుంపులుగా వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం వంటి బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్….

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 50% సీట్లు కూడా గెలవలేదు: ఈటల రాజేందర్ విమర్శ

బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని అంగీకరిస్తూనే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 50 శాతం సీట్లు కూడా గెలవలేదని….

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం: అభిమానులకు, మెస్సీకి సీఎం మమతా బెనర్జీ క్షమాపణ

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీని చూడటానికి వచ్చిన వందలాది మంది అభిమానులు అదుపు తప్పి….

AP

అమరావతి రైతులకు తీపికబురు: 921 ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ, త్వరలో మిగిలిన రిజిస్ట్రేషన్లు పూర్తి

అమరావతి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ప్లాట్ల కేటాయింపు మరియు పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో (కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్….

AP

వైఎస్ జగన్‌కు 2029 ఎన్నికల్లోనూ ఛాన్స్ లేనట్లేనా? – ‘కూటమి’ బలం ప్రధాన కారణం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 2029 ఎన్నికల్లో కూడా అధికారం దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి (TDP, Jana Sena, BJP) బలం….

ఉపాధి హామీ పథకం పేరు మార్పు: ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’గా నిర్ణయం!

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ఉపాధి హామీ పథకం పేరును మార్చేసింది. ఇప్పటివరకు మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్న పేరును ‘పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన’ గా మార్చుతూ నిర్ణయం….

‘అఖండ 2’ టికెట్ రేట్ల వివాదం: నిర్మాతలకు హైకోర్టులో తాత్కాలిక ఊరట!

‘అఖండ 2’ సినిమా టికెట్ రేట్ల వివాదంలో నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక జీవోను సింగిల్ బెంచ్ రద్దు చేయగా, చిత్ర నిర్మాణ సంస్థ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసుకుంది. దీనిని విచారించిన డివిజన్ బెంచ్….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: పీఎస్‌లో లొంగిపోయిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన పీఎస్‌లో లొంగిపోయారు. ప్రభాకర్ రావును కొన్ని గంటలపాటు….