Latest Posts

స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ..!

సందీప్ రెడ్డి చేసింది కేవలం రెండు సినిమాలే అయినా ఈయన మాత్రం పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని….

బీఆర్ఎస్ చేసేవి అన్నీ అబద్ధాలే.. కేంద్ర జలశక్తి మంత్రి లేఖను బయటపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు….

కేసీఆర్‌కు బిగ్ షాక్.. మరోసారి నోటీస్ ఇచ్చిన సిట్..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంచలన కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) కేసీఆర్‌కు తాజా నోటీసులు జారీ చేసింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర….

AP

అసెంబ్లీ సాక్షిగా జనసేన ఎమ్మెల్యే సరసాలు.. మరో వీడియో విడుదల చేసిన వీణ..

రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయాల్లో వీడియో చాటింగ్ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు వ్యతిరేకంగా ఒక బాధితురాలు వరుసగా వీడియోలను విడుదల చేస్తుండటం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె విడుదల చేసిన మరో వీడియో….

AP

తిరుమల లడ్డూ కల్తీపై పవన్ చెప్పింది నిజమే.. సిట్ రిపోర్ట్ పై జనసేన ప్రకటన..

తిరుమల లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై జనసేన స్పందించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమేనని సిట్ రిపోర్ట్ ఇచ్చిందని జనసేన తెలిపింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్….

AP

నల్లమాడ కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో ఎస్. హాజీవలి

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) డిప్యూటీ ఎంపీడీవో ఎస్. హాజీవలి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యార్థినులకు అందుతున్న విద్యా బోధనను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా….

AP

తిరుమల లడ్డూ కల్తీ వివాదం: వైకాపా నేతలపై పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి సెటైర్లు

ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి ఆవు లేదు.. పాలు లేదు… నెయ్యి ఎలా వచ్చింది స్వామి అంటూ పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి వైసీపీ నేతలకు వ్యంగ్యాస్త్రలను సంధించారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారం అంశంపై….

AP

ఏపీ సూపర్ 2026: ఫుట్‌బాల్ రిఫరీలుగా పలమనేరు యువకుల ఎంపిక

అనంతపురం జిల్లా ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజ్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక “ఏపీ సూపర్ 2026” ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ మ్యాచ్ అఫీషియల్స్‌గా పలమనేరుకు చెందిన రాకేష్, ఎస్.కె. హుజీఫా ఎంపికయ్యారు. ​చిత్తూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైన వీరిద్దరినీ పలమనేరు ఫుట్‌బాల్ అసోసియేషన్….

AP

తిరుమల నెయ్యి కల్తీ వివాదం: హిందూ సమాజానికి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి – టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు డిమాండ్

హిందువులకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి… టిటిడి చైర్మెన్ బి.ఆర్. నాయుడు..   వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ డెకాయిట్ గ్యాంగ్ మొత్తం హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని టిటిడి చైర్మెన్ బి.ఆర్…..

AP

చిత్తూరులో కలకలం: బావిలో చిరుతపులి మృతదేహం లభ్యం

బావిలో చిరుత మృతదేహం దహన క్రియలు నిర్వహించిన అటవీశాఖ సిబ్బంది. జిల్లా కేంద్రమైన చిత్తూరులో చెన్నమ్మగుడి పల్లి వద్ద గల ఓ బావిలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. గురువారం రాత్రి స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాత్రి చీకటిగా….