Latest Posts

AP

టోలు దిగితే నాయకుడు అనేస్తారా? అతనికి మాకు సంబంధం లేదంటున్న జనసేన!

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత రాఘవరావు వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఒక మైనర్ బాలికకు అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ తన పెళ్లి చేసుకోవాలని అతను బలవంతం పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి…..

ఐపీఎల్‌ మా జీవితాలను మార్చేసింది: ఏబీ డివిలియర్స్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) క్రికెట్‌ను, క్రికెటర్ల జీవితాలను ఎంతగానో మార్చేసింది. ఈ లీగ్‌ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో లీగ్స్‌ ప్రారంభమయ్యాయి. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌ (SA20) కూడా ప్రారంభం కాబోతోంది. వచ్చే నెలలోనే తొలి లీగ్‌….

ఇండియన్‌ మెన్స్‌, వుమెన్స్‌ టీమ్స్‌ ప్లేయర్స్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌

ఇండియన్‌ మెన్స్‌, వుమెన్స్‌ టీమ్స్‌ ప్లేయర్స్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌, స్మృతి మంధానా ఈ ఏడాది ఐసీసీ అత్యుత్తమ అవార్డుల రేసులో ఉన్నారు. సూర్యకుమార్‌ యాదవ్ మెన్స్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌కు నామినేట్‌ కాగా.. స్మృతి మంధానా వుమెన్స్‌….

భూ వివాదంలో గ్రేటర్ మేయర్

హైదరాబాద్ వేగంగా విస్తరిస్తోంది.. ఫలితంగా శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలు వచ్చాయి. ఇదే స్థాయిలో వివాదాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భూ వివాదాల నేపథ్యంలో హత్యలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ తీసుకొచ్చినా ప్రయోజనం ఉండటం లేదు. సరిగ్గా….

కోవిడ్ కేసుల దృష్ట్యా కొత్త ఏడాదిలో ఈ 8 దేశాలకు ప్రయాణం మానుకోండి

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రతాపం చూపిస్తుండటంతో ప్రయాణీకులు కొన్ని దేశాలకు న్యూ ఇయర్ ట్రిప్స్ మానుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇందులో ముఖ్యంగా 8 దేశాలకు వెళ్లకుండా ఉంచే మంచిదని తెలుస్తోంది. కేసుల సంఖ్య భయంకరంగా పెరుగుతున్న చైనాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకుండా….

కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర వర్గాల సమాచారం ఇదే!

భారత్‌లో కరోనాకు సంబంధించి రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో భారతదేశంలో కూడా కరోనా కేసుల పెరుగుదల నమోదవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని బుధవారం అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కోవిడ్….

తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ!

రైతును రాజును చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా.. వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.10 వేలను ఉచితంగా అందిస్తోంది. ఈ యాసంగి….

తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ బి బాలముకుందరావు వర్సెస్ హైకోర్టు ఘటన

సాధారణంగా చాలామంది న్యాయమూర్తులు అతీతులు అనుకుంటారు. వాస్తవానికి న్యాయమూర్తులెవరూ దివి నుంచి దిగిరారు. న్యాయవాది ఏ రాజ్యాంగాన్ని చదువుతాడో న్యాయమూర్తి అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తాడు. ఈ విషయం ఆ న్యాయవాదికి బాగానే తెలుసనుకుంటా. తెలంగాణ హైకోర్టులో రెండ్రోజుల క్రితం జరిగిన ఘటన….

ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్

  ఆల్ ఇండియా హై కోర్ట్ లాయర్స్‌ క్రికెట్‌ టోర్నమెంట్ 2022 విన్నర్‌గా తెలంగాణ హైకోర్ట్‌ లాయర్స్ టీమ్ నిలిచింది. పాండిచ్చేరి వేదికగా బుధవారం తెలంగాణ హైకోర్ట్ లాయర్స్ టీమ్‌, అలహాబాద్ హైకోర్ట్ లాయర్స్ టీమ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది…..

AP

వైఎస్ జగన్ సర్కార్ ఈ నాలుగేళ్లలో ఏం చేయలేదని విరుచుకుపడడం హాట్ టాపి

ఏపీకి సీఎంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జగన్ ను ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఎన్నికల టైం దగ్గరపడుతున్న కొద్దీ అసమ్మతి చెలరేగుతుంటుంది. తెలంగాణలో మొదలైంది. ఇప్పుడు ఏపీకి పాకింది. వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయరెడ్డి….