Latest Posts

AP

మహేష్ చౌదరి హత్య కేసు: నిందితులను అరెస్టు చేసి వీధుల్లో ఊరేగించిన పోలీసులు

కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ చౌదరి ఈనెల 1వ తేదీన దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ సంచలన కేసులో నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన నాటి నుండి పరారీలో ఉన్న….

AP

రెడ్ బుక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి: పుట్టపర్తిలో AIYF నిరసన ప్రదర్శన

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని యనమలపల్లి గణేష్ కూడలి వద్ద AIYF యువజన సంఘం మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రెడ్ బుక్’ విధానం విద్యార్థుల, యువకుల భవిష్యత్తుకు గొడ్డలి….

AP

హిందూపురం పరిధిలో పర్యావరణ విధ్వంసంపై పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిసర ప్రాంతాల్లో కొందరు దుండగులు ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటూ పర్యావరణాన్ని నాశనం చేయడంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా చెట్లను నరకడం, కొండలను పిండి చేయడం మరియు భూగర్భ….

AP

జగన్ సిద్ధాంతం విధ్వంసం.. ఆలోచన అరాచకం: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని, ఆయనది పూర్తిగా క్రిమినల్ మైండ్సెట్ అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెకింటీల సురేంద్ర కుమార్ విమర్శించారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు. జగన్ తన….

AP

ముదిగుబ్బలో పోలీసుల హెచ్చరిక: కోడిపందాలు, జూదం ఆడితే కఠిన చర్యలు

ముదిగుబ్బ మండలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పోలీసులు ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు…..

AP

ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): నేడు ముదిగుబ్బ మండలంలోని ఉప్పలపాడు గ్రామపంచాయతీలో “ఆంధ్రప్రదేశ్ రీ-సర్వే ప్రాజెక్ట్” భూ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మరియు ధర్మవరం ఆర్డీవో….

AP

స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం

ముదిగుబ్బ జనవరి 8: (YES 9 TV): రేపు ఉదయం 11గంటలకు పుట్టపర్తి SSS కాలేజ్ నందు స్వామి వివేకానంద 164 జయంతి సందర్బంగా భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో వ్యాస రచన కార్యక్రమం జరుగును. కావున అందరు….

AP

శ్రీ పులిగుంటేశ్వరస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుమూరు మండలంలోని పర్యాటక కేంద్రమైన శ్రీ పులిగుంటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. మహాసముద్రం ఫౌండేషన్ మరియు మహాసముద్రం దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించు ఈ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 30….

AP

మహేష్ చౌదరి హత్య కేసు: హంద్రీనీవా కాలువలో హత్యకు వాడిన రాడ్, స్కూటీ లభ్యం

జనవరి 1న హత్యకు గురైన కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన మాదినేని మహేష్ చౌదరి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డును, మృతుని స్కూటీని కొత్తచెరువు పోలీసులు బుధవారం హంద్రీనీవా కాలవ నుండి వెలికి తీశారు. ఈనెల 1న హత్యకు గురైన మహేష్….

AP

తెదేపా కార్యకర్త మృతికి మాజీ మంత్రి నివాళి

  నల్లమడ మండలం కమ్మవారి పల్లికి చెందిన తెదేపా సీనియర్ కార్యకర్త అమ్మినేని చెన్నప్ప అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బుధవారం కమ్మవారి పల్లికి చేరుకొని కార్యకర్త మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించి,….