Latest Posts

బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందన్నారు. ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్నారని అన్నారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని……

AP

నాడు-నేడు పథకానికి లారస్‌ ల్సాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం.

రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పథకానికి ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్‌ తయారీ, బయోటెక్‌ కంపెనీ లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం ప్రకటించింది. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతమైన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునాతనమైన, అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన….

టీ20 ఫార్మాట్‌ వదిలి పెట్టలేదన్న రోహిత్‌..

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిల టీ20 భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లో వైఫల్యం తర్వాత ఈ ఫార్మాట్‌లో టీమ్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. హార్దిక్‌ పాండ్యా….

కేసీఆర్ సభ రోజే షాకిచ్చేందుకు బీజేపీ పక్కా స్కెచ్!

తనను రాజకీయంగా ఎదగకుండా ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ ను, భారత రాష్ట్ర సమితి పై నేరుగా యుద్ధం చేసేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు.. అంతే కాదు మనకు….

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం అమెరికాలోని వర్జీనియాలో ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి టీచర్‌పై కాల్పులు జరపడం సంచలనం రేకెత్తిస్తోంది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇతర విద్యార్థులెవరూ గాయపడలేదని….

ఒకటే కోర్టు, అక్రమ నిర్మాణాలపై రెండు వేర్వేరు ఆదేశాలు

2021 జూన్ 8వ తేదీన ఓ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలని గడువు విధించిన సుప్రీంకోర్టు బెంచ్..మానవీయ కోణం ఉండకూడదని ఆదేశించింది. కానీ అదే సుప్రీంకోర్టులో మరో బెంచ్ తాజాగా అంటే 2023 జనవరి 5వ తేదీన అక్రమ నిర్మాణాల్ని కూల్చేయాలన్న….

తెలంగాణాలో ఘోర అగ్నిప్రమాదం..

హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మైలాన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ముగ్గురు కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామ….

AP

బాబును అందుకే కలిశా.. : పవన్ కళ్యాణ్!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సుదీర్ఘ భేటీ అనంతరం ఈ ఇద్దరు మీడియా ముందుకు వచ్చారు. ముందుగా….

శుభ్‌మన్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

శనివారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా 91 పరుగులతో విజయాన్ని సాధించింది. ఈ విజయంతో 2-1 తేడాతో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్నది. కాగా ఈ మ్యాచ్‌లో ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసి టీమ్ ఇండియా అభిమానులను భయపెట్టాడు….

నితీష్ “కుల” చిచ్చు

అటు మమతా బెనర్జీ సైలెంట్ అయ్యింది. స్టాలిన్ లో ఉలుకూ పలుకు లేదు. కేసీఆర్ భారత రాష్ట్ర సమితిలో ఆశించినంత వేగం లేదు. ఇక రాహుల్ గాంధీ జోడో యాత్రలోనే మునిగితేలుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రాన్ని తేజస్వి యాదవ్ కు….