ముదిగుబ్బను నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలి: బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్
భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని సోమవారం జనతా వారిది లో సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,….










