జేఎన్టీయూ అనంతపురంలో 15వ స్నాతకోత్సవ వేడుకలు: ‘మిస్సైల్ ఉమెన్’ టెస్సీ థామస్కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన గవర్నర్
అనంతపురం జిల్లా, జేఎన్టీయూ. సామాజిక అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్ .అబ్దుల్ నజీర్ గారు….. అనంత జేఎన్టీయూలో ఘనంగా 15వ స్నాతకోత్సవ వేడుకలు… ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ రాష్ట్ర గవర్నర్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా….









