Latest Posts

AP

హెచ్ ఎల్ సి కి 50 క్యూసెక్కుల నీరు విడుదల 

అనంతపురం, బళ్లారి జిల్లాల్లో తాగునీటి కోసం తుంగభద్ర జలాశయం వద్ద హెచ్ ఎల్ సి తూముకు శనివారం ప్రత్యేక పూజలను నిర్వహించి hlc కి 50 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు జలాశయ అధికారులు తెలిపారు. జలాశయం కు….

AP

వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు…

కర్నూలు: చిప్పగిరి మండలం సంగాల గ్రామంలోఉద్రిక్తత… వైసీపీ నేతలు గిరి, అలాగే ఎమ్మెల్యే తమ్ముడు శ్రీరాములుపై దాడి చేసిన టిడిపి నేతలు… టీడీపీ నేతలు దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపణ… వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్నందుకే ఈ దాడికి పాల్పడిన టిడిపి….

AP

“కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: ఎమ్మిగనూరులో CPI – AIKS పంట పరిశీలన జీపు జాతా”

ఖరీఫ్ సీజన్ లో సరైన వర్షాలు లేక ఏల్ నినో ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటే తక్షణమే కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, రైతులు బ్యాంకుల ద్వారా తీసుకున్న 2 లక్షల రూపాయల అప్పులను రద్దు చేయాలని CPI -AIKS….

AP

పండుగ వాతావరణం లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమీలినేని సురేంద్రబాబు..

అనంతపురం జిల్లా-కళ్యాణదుర్గం పండుగ వాతావరణం లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆమీలినేని సురేంద్రబాబు * అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలో పండుగ వాతావరణంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు…..

AP

హులికల్లు ప్రజల ఆత్మీయత మరువలేనిది: ఎమ్మెల్యే కాలవ

అనంతపురం జిల్లా -రాయదుర్గం హులికల్లు ప్రజల ఆత్మీయత మరువలేనిది: ఎమ్మెల్యే కాలవ ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ.. పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే డి.హీరేహాల్ మండలం హులికల్లు గ్రామ ప్రజలు చూపిన ఆత్మీయత తన జీవితంలో ఎప్పటికీ మరువలేనిదని రాయదుర్గం….

AP

మరుట్ల టు సబ్ స్టేషన్ ముట్టడించిన మరుట్ల 1వ కాలనీ రైతులు..

మరుట్ల టు సబ్ స్టేషన్ ముట్టడించిన మరుట్ల 1వ కాలనీ రైతులు అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల రెండవ కాలనీ లో ఉన్న సబ్ స్టేషన్ పరిధిలో ఒక మరుట్ల ఒకటవ కాలనీకి 4:00 కరెంటు మోటార్ల కరెంటు విడిచాల్సిన….

AP

ఉత్తమ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అవార్డు అందుకున్న పరమేశ్వరకు ఘన సన్మానం..

Yes9tv( తాడిమర్రి )ఉత్తమ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా అవార్డు అందుకున్న పరమేశ్వరకు ఘన సన్మానం తాడిమర్రి మండలం, ఆగస్టు 1: ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మండలం పిన్నదరి గ్రామ పంచాయతీ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (PDO) శ్రీ పరమేశ్వర ఉత్తమ పంచాయతీ….

AP

మర్రిమాకులపల్లిలో వీఆర్వో కుళ్లాయప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీఓ రామభూపాల్ రెడ్డి..

yes9tv (తాడిమర్రి) మర్రిమాకులపల్లిలో వీఆర్వో కుళ్లాయప్ప కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీఓ రామభూపాల్ రెడ్డి ప్రభుత్వం తరఫున రూ.25 వేల తక్షణ ఆర్థిక సాయం – కుటుంబానికి అండగా ఉంటామని భరోసా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని తాడిమర్రి….

AP

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి

ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమం లో భాగంగా గోనెగండ్ల మండలంలో సమస్యల వినతుల స్వీకరణ కర్నూలు, జూలై 31:-ప్రజల సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శుక్రవారం”ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు పర్యటనలు” కార్యక్రమాన్ని నిర్వహించడం….

AP

ఆగస్టు 1 నుండి ప్రభుత్వ నాణ్యమైన బియ్యం తగ్గింపు ధరలో అందుబాటులోకి మండల తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి

ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ, పేద మధ్యతరగతి కుటుంబాల కు మెరుగైన నాణ్యమైన జీవన ప్రమాణాలను అందించడం లో భాగంగా ఆగస్టు 01 శనివారం నుండి అతి తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ముదిగుబ్బ మండల తహసిల్దార్ మహేశ్వర్….