అనంతపురంలో పయ్యావుల కేశవ్ ‘ప్రజాదర్బార్’: బాధితుల వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి మంత్రి హామీ!
అనంతపురం జిల్లా,రామ్నగర్. *“ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ”* *అనంతపురంలోని రామ్నగర్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో గౌరవ….










