Latest Posts

AP

కీరోడ్‌లో దొంగల బీభత్సం: ఒకే రాత్రి రెండు ఇళ్లలో భారీ చోరీ!

ఒకే రాత్రిలో రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకున్న దొంగలు భారీగా బంగారం, నగదు అపహరించారు. కీరోడ్ ఫోరమ్ నిర్యాహకుడి ఇంటితో పాటు మరో ఇంటిలో కూడా చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీల….

AP

కళ్యాణదుర్గం పట్టణంలో రెండు ఇళ్లలో అర్థరాత్రి దొంగలు బీభత్సం…

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం *కళ్యాణదుర్గం పట్టణంలో రెండు ఇళ్లలో అర్థరాత్రి దొంగలు బీభత్సం* వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న పట్టణ ప్రజలు   ఒకే రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ.. బంగారం అపహరణ చేసినట్లు సమాచారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని జయనగర్….

AP

అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం.

*అనంతపురంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం..* – *12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనంతపురం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం ఉదయం యోగాంధ్ర – 2026 కార్యక్రమం నిర్వహణ.. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా….

AP

నిరంతరం మానిటర్ చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..

*నిరంతరం మానిటర్ చేయాలి: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్..* – *: నగరంలోని సాయి నగర్ మూడవ క్రాస్ లో ఉన్న కెనరా బ్యాంక్ వద్ద నీట్ పునఃపరీక్ష పత్రాల నిల్వ కేంద్రంను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..* అనంతపురం, జూన్ 21….

AP

ప్రజావేదికలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు..

ప్రజావేదికలో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ప్రజావేదిక నందు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

AP

సామాజిక సేవకు గుర్తింపు.. వెంకట రమణకు ప్రతిష్టాత్మక డాక్టరేట్

*సామాజిక సేవకు గుర్తింపు.. వెంకట రమణకు ప్రతిష్టాత్మక డాక్టరేట్* అనంతపురం ,జూన్ 20: సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బి. వెంకట రమణ ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని….

AP

ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం: బీజేపీ నాయకులు

*ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం: బీజేపీ నాయకులు* అనంతపురం, జూన్ 20: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచం ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన….

AP

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల.

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ నిధుల విడుదల *జిల్లాలో 2.75 లక్షల మంది రైతులకు రూ.188.67 కోట్ల జమ* *రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అనంతపురం, జూన్ 20 అన్నదాత సుఖీభవ –….

AP

నాకు ఏమైనా జరిగితే వారిదే బాధ్యత: గుత్తి నాగరాజు..

కర్నూల్ జిల్లా… ఆలూరు డేట్ :20-06-2027 *నాకు ఏమైనా జరిగితే వారిదే బాధ్యత: గుత్తి నాగరాజు..* చిప్పగిరి మండలానికి చెందిన ఓ విలేఖరి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో మానవతా దృక్పథంతో రూ.25 వేల ఆర్థిక సాయం అందించిన అనంతరం తనపై కొందరు….

AP

విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యం….

*విలువలతో కూడిన విద్యతోనే ఆదర్శ సమాజ నిర్మాణం సాధ్యం* సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, సామాజిక చైతన్యంతో కూడిన విద్యను విద్యార్థులకు అందించినప్పుడే ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. గుమ్మగట్ట మండల కేంద్రంలోని….