Latest Posts

AP

రాయదుర్గం బైపాస్ రోడ్డులో రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ ఐరన్ బీమ్ కుప్పకూలింది

  రాయదుర్గం, ఏప్రిల్ 7: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రైల్వే అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన సేఫ్టీ ఐరన్ బీమ్ కుప్పకూలి విరిగి పడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది…..

AP

కదిరి ఏరియా ఆసుపత్రి అభివృద్ధిపై ఎమ్మెల్యే కందికుంట సమీక్ష: రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం!

*కదిరి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల H.D.S. కమిటి సమావేశంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు* కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులతో సమావేశం అయి ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల….

AP

రాయదుర్గంలో ప్రైవేట్ పాఠశాలల అక్రమ అడ్మిషన్ల జోరు: విద్యాశాఖ అధికారులకు ఏఐఎస్ఎఫ్ (AISF) వినతి!

అనంతపురం జిల్లా, రాయదుర్గం. *రాయదుర్గం కేంద్రంగా ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు.* *ప్రభుత్వ నిబంధనలు బెకతరు చేస్తూ జోరుగా ప్రైవేట్ పాఠశాలల అక్రమ అడ్మిషన్లు* *ముందస్తు అడ్మిషన్లను చూసి చూడనట్లుగా వదిలేస్తున్న రాయదుర్గం విద్యాశాఖ అధికారులు* *విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ….

AP

అనంతపురం కలెక్టరేట్ వద్ద బీసీల గర్జన: 5 కీలక డిమాండ్లతో భారత చైతన్య యువజన పార్టీ రిలే నిరాహార దీక్ష!

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. అనంతపురం లోని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష దీక్షలు అనంతపూర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర మరియు….

AP

వందేళ్ల భూ సమస్యకు మోక్షం: మూలగిరిపల్లి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి పయ్యావుల కేశవ్!

అనంతపురం జిల్లా, రామ్ నగర్. *వందేళ్ల భూసమస్యలకు పరిష్కారం చూపించిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్* – *: అమిద్యాల పంచాయతీలోని మూలగిరిపల్లి గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయించేందుకు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ప్రత్యేక కృషి* – *రాష్ట్ర….

AP

రుషికొండ భవనాల వినియోగంపై మంత్రి పయ్యావుల కేశవ్ వీడియో కాన్ఫరెన్స్: ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చలు!

అనంతపురం జిల్లా,రామ్ నగర్. *రుషికొండ ప్యాలెస్‌ పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు..* – *అనంతపురం నగరంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యుల….

AP

అనంతపురంలో పయ్యావుల కేశవ్ ‘ప్రజాదర్బార్’: బాధితుల వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి మంత్రి హామీ!

అనంతపురం జిల్లా,రామ్‌నగర్‌. *“ప్రజల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ”* *అనంతపురంలోని రామ్‌నగర్‌లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన “ప్రజాదర్బార్” కార్యక్రమంలో గౌరవ….

AP

చిల్లకొండయ్యపల్లిలో ఘనంగా శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట: భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవం!

చిల్లకొండయ్యపల్లి గ్రామంలో శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహణ తాడిమరి మండలంలోని చిల్లకొండయ్యపల్లి గ్రామంలో ఆరవేటి దామోదర్ అర్చకుడు నూతనంగా నిర్మించిన శ్రీ కొరమీశాల పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు…..

AP

హొలగుందలో క్షుద్రపూజల కలకలం: నేతలు, జర్నలిస్టులే లక్ష్యంగా స్మశానంలో 23 మంది ఫోటోలతో క్షుద్ర తంత్రేతరాలు

కర్నూలు జిల్లా… కర్నూలు జిల్లా హొలగుంద లో ఆయా పార్టీ లీడర్లు,జర్నలిస్టుల పై క్షుద్ర పూజల కలకలం హొలగుందలోని శ్రీ సాయి బన్న దర్గా వెనకాల స్మశానంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు… 23 మంది పాస్ ఫోటోలు పెట్టి తాయత్తులు….

AP

నల్లమాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సత్తా: రాష్ట్రస్థాయి బేస్ బాల్ జట్టుకు 9 మంది ఎంపిక

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బెస్ బాల్ జట్టుకు ఎంపిక కావడం జరిగింది స్థానిక జడ్పీ పాఠశాల….