Latest Posts

AP

– కర్నూలు జిల్లా ఆలూరు-అరికెర గురుకుల పాఠశాలలో ఘటన..ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్

– కర్నూలు జిల్లా ఆలూరు-అరికెర గురుకుల పాఠశాలలో ఘటన..ముగ్గురు ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఆలూరు న్యూస్… ఆలూరు మండలం అరికెర గురుకుల పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు మద్యం, ధూమపానం సేవించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానికులు….

AP

వెంపాడు టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి *వెంపాడు టోల్ ప్లాజా వద్ద భారీ గంజాయి పట్టివేత* *264 కిలోల గంజాయి,రెండు కార్లు స్వాధీనం* *రూ.1.34 లక్షల గంజాయి* అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వెంపాడు టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు భారీ గంజాయి రవాణాను….

AP

ముదిగుబ్బలో ‘పరిటాల శ్రీరామ్’ సూచనలతో ముమ్మరంగా ఓటర్ల సర్వే (SIR).. ప్రతి ఇంటికీ వెళ్లిన టీడీపీ శ్రేణులు!

ముదిగుబ్బ yes9TV ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి గౌరవనీయులు *శ్రీ పరిటాల శ్రీరామ్ సూచనల మేరకు ముదిగుబ్బ మండలం ముదిగుబ్బ గ్రామంలో 59 & 61 బూత్ లో SIR కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. . భారత ఎన్నికల సంఘం చేపట్టిన….

AP

సానేవారిపల్లిలో ‘రైతన్న మీకోసం కార్యక్రమం – వేరుశెనగ కాయల పంపిణీ

సానేవారిపల్లిలో ‘రైతన్న మీకోసం కార్యక్రమం – వేరుశెనగ కాయల పంపిణీ ముదిగుబ్బ yes9 TV ముదిగుబ్బ మండలంలోని సానేవారిపల్లి గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు వేరుశెనగ కాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రైతుల సమస్యలు, వ్యవసాయానికి సంబంధించిన….

AP

తాడిపత్రిలో హైటెన్షన్: పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైస్సార్సీపీ నేతలపై టీడీపీ వర్గీయుల దాడి.. వాహనాలు ధ్వంసం!

* అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా వైయస్ఆర్ సీ పీ నాయకుడు గంగలకుంట కేశవ రెడ్డి పై టీడీపీ వర్గీయుల దాడి * ⁠దాడిలో కేశవ రెడ్డి కి తీవ్ర గాయాలు * ⁠దీంతో….

AP

ఆలూరు లో మంచి నీటి సమస్య తీర్చాలని కాలి బిందెలతో పంచాయతీ కార్యాలయం ను ముట్టడి చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి మహిళలు…

కర్నూలు జిల్లా…. ఆలూరు లో మంచి నీటి సమస్య తీర్చాలని కాలి బిందెలతో పంచాయతీ కార్యాలయం ను ముట్టడి చేసిన ఎమ్మెల్యే విరుపాక్షి మహిళలు… కాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముందు బైటాయింపు.. 20 రోజులు అయినా కాలనీలలో నీళ్లు రావడం….

AP

పరవాడ ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం….

పరవాడ ఫార్మాసిటీలో ఘోర అగ్నిప్రమాదం .. ఇద్దరు కార్మికులు సజీవదహనం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహన మయ్యారు. మృతులను చోడవరం మండలం గోవాడ….

AP

బ్రేకింగ్ న్యూస్ :అనకాపల్లి జిల్లా పరవాడ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం….

విశాఖ : బ్రేకింగ్ న్యూస్ : అనకాపల్లి జిల్లా పరవాడ లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికుల మృతి ప్రమాదంలో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద కారణాలపై దర్యాప్తు….

AP

శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి వైర్లు చోరీ..

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి వైర్లు చోరీ అనంతపురం జిల్లా శెట్టూరు మండలం లక్ష్మంపల్లి గ్రామంలో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద ఉన్న విద్యుత్ డీపీని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు రాత్రి….

AP

ఏళ్ల సుపరిపాలన – బలిదాన దివస్ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు.

తాడిమర్రి( yes9tv )12 ఏళ్ల సుపరిపాలన – బలిదాన దివస్ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు పురస్కారాలు తాడిమర్రి, జూన్ 23: భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల సుపరిపాలన కార్యక్రమాలు మరియు బలిదాన దివస్‌ను పురస్కరించుకుని తాడిమర్రి….