Latest Posts

AP

కాదాలూరు మండల పరిషత్ పాఠశాల లో రెసోనియా కంపెనీ క్రీడా పరికరాలు పంపిణీ.

  డి హిరేహాల్ మండల పరిధిలోని కాదలూరు గ్రామంలో పరిషత్ పాఠశాలలో రెసోనియా సంస్థ ఆధ్వర్యంలో క్రీడా కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాదలూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రికెట్ బ్యాట్లు, బాల్స్, వాలీబాల్ నెట్‌లు, ఫుట్‌బాల్‌లు తదితర….

AP

ఈదులపల్లి గ్రామసభలో “జలధార” కార్యక్రమం: నీటి భద్రతపై ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ పిలుపు

నేడు ముదిగుబ్బ మండలంలోని ఈదులపల్లి గ్రామసభలో “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత”కార్యక్రమంలో పాల్గొన్న ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ అన్నగారు. ఈ సందర్భంగా ఎంపీపీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ….

AP

పేదలకు వరంగా మారిన ఉచిత వైద్య శిబిరం,వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున స్పందన…

  అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఆర్డిటి ఆవరణంలో గురువారం డిజిహెచ్ ఎస్ వ్యవస్థాపకులు మీనుగా గోపాల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు,ఈ వైద్య శిబిరానికి అనంతపురం శ్రీ వర్ష హాస్పిటల్ డాక్టర్ సుప్రజ చౌదరి వారి బృందం ఆధ్వర్యంలో….

AP

జలధార కార్యక్రమం అమలు – ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లిలో ప్రజల భాగస్వామ్యం

  ముదిగుబ్బ, యస్ 9: రాష్ట్ర ప్రభుత్వం నీటి భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “జలధార” 100 రోజుల యాక్షన్ ప్లాన్ భాగంగా ముదిగుబ్బ మండలం జొన్నలకొత్తపల్లి గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ సచివాలయంలో జరిగిన….

AP

భూ వివాదాలకు ఇక అడ్డుకట్ట. _ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ.

అనంతపురం జిల్లా, రాయదుర్గం.   భూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం వల్ల సరిహద్దు తగాదాలు, ఇతర భూ వివాదాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రాజముద్రతో కూడిన పాస్ పుస్తకం….

AP

శివంపల్లిలో ఘనంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు….

తాడిమర్రి(yes9tv)శివంపల్లిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ తాడిమరి మండలంలోని శివంపల్లి గ్రామంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పుట్టినరోజు వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివంపల్లి బీసీ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి….

AP

సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు పాలుపంచుకోవడం అభినందనీయం…మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి..

డి. హిరేహాల్ మండల పరిధిలోని గొడిసలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు ‘ రెసోనియా ‘అనే విద్యుత్ సంస్థ బహుకరించిన క్రీడా సామాగ్రిల కిట్లను పంచిపెట్టారు. రాయదుర్గం మార్కెట్ యార్డ్ చైర్మన్ యు. హనుమంత రెడ్డి మాట్లాడుతూ… సామాజిక సేవలో….

AP

పయ్యావుల కేశవ్ ఆదేశాలతో లత్తవరంలో 20 సోలార్ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి‌ ఆదేశాల మేరకు. లత్తవరం గ్రామ లో గురువారం రోజున మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారి ఆధ్వర్యంలో గ్రామంలో 20….

AP

గ్రామంలో కొత్త వెలుగులు…….

లత్తవరం గ్రామంలో రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ, మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి‌ ఆదేశాల మేరకు…….. లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు, స్పెషల్ ఆఫీసర్,M.P.D.O. మరియు ఉరవకొండ గ్రామ పంచాయతీ….

AP

రాయదుర్గంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్: మైనర్లతో వాహనాలు నడిపిస్తే తల్లిదండ్రులకు రూ. 5 వేల జరిమానా

అనంతపురం జిల్లా , రాయదుర్గం. రోడ్డు భద్రతా ఉల్లంఘనలపై చర్యలు… మైనర్ డ్రైవింగ్ చేపించి న వారి తల్లిదండ్రులకు ఫైన్లు విధింపు * జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు రాయదుర్గం మండల వ్యాప్తంగా వాహనాల తనిఖీలు….