హెల్మెట్ లేకున్నా, మైనర్లు బైక్ నడిపినా కఠిన చర్యలు: తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హెచ్చరిక
తాడిపత్రి నియోజకవర్గంలో వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి స్పష్టం చేశారు. ముఖ్యంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,….










