Category: AP

AP

నల్లమాడలో బీజేపీ సంబరాలు: ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కటింగ్!**

భారత ప్రధానిగా అత్యధిక రోజులు పరిపాలన చేసిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండల కేంద్రంలో సచివాలయం-1 ఆవరణములో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పాలన 4399….

AP

సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలి:జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరైన విధంగా మందులను పంపిణీ చేయాలి – : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ – : అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎరువుల షాపులను, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ని, రాప్తాడు మండల….

AP

శ్రీ సత్యసాయి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత: 53 కిలోల గంజాయి, కారు స్వాధీనం.. ఒకరు అరెస్ట్!

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో భారీ గంజాయి పట్టివేత.. పోలీసుల కీలక ఆపరేషన్ గంజాయి అక్రమ రవాణా కేసులో ఒకరు అరెస్ట్. మీడియాకు కేసు వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి.. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ….

AP

ఆలూరులో వామపక్షాల భారీ ఆందోళన: పెట్రోల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ, సీపీఎం డిమాండ్!

, కర్నూలు జిల్లా ఆలూరులోపెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై ఆలూరులో వామపక్షాల ఆందోళన.. –ప్రజల నడ్డివిరుస్తున్న కేంద్ర విధానాలు: సీపీఐ, సీపీఎం నేతల విమర్శలు.. –ధరల భారం తగ్గించాలి.. అంబేద్కర్ సర్కిల్‌లో వామపక్ష పార్టీల నిరసన… పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో….

AP

వేరుశనగ పంపిణీ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి..

తాడిమర్రి( yes9tv )వేరుశనగ పంపిణీ రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి తాడిమర్రి, జూన్ 9: ఖరీఫ్-2026 సీజన్‌లో రైతులకు 40 శాతం రాయితీపై అందించనున్న వేరుశనగ విత్తనాల పంపిణీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని తాడిమర్రి మండల వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ….

AP

తాడిమర్రిలో మొహరం ఉత్సవాలు: పచ్చని చెట్లను నరకవద్దు.. అటవీశాఖ ముందస్తు విజ్ఞప్తి!

తాడిమర్రి( yes9tv )మొహరం ఉత్సవాల్లో పచ్చని చెట్లను నరకవద్దు – అటవీశాఖ విజ్ఞప్తి తాడిమర్రి, జూన్ 9: రాబోయే మొహరం ఉత్సవాల సందర్భంగా తాడిమర్రి ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహించే పెద్దలు, కమిటీ సభ్యులు మరియు భక్తులందరికీ అటవీశాఖ ముఖ్య విజ్ఞప్తి చేసింది…..

AP

జాజరకల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

జాజరకల్ టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం రెండు లారీలు ఢీకొనిన ఘట్టన డ్రైవర్ దీక్షిత్ సజీవ దహనం   అనంతపురం జిల్లాలోని డి.హీరేహాళ్ మండలం జాజరకల్ టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం మధ్యానం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో….

AP

అనంతపురంలో ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీకొని ఒకరు సజీవదహనం!

  అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం జాజరకాల్ టోల్ ప్లాజా వద్ద సిమెంటు ట్యాంకర్ రోడ్డు పక్కన పంచర్ షాప్ వద్ద ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ ను మరో లారీ బలంగా ఢీకొంటున్న ఘటనలో రెండు లారీల్లో భారీగా….

AP

బిఐఓపి పరిశ్రమ వద్ద ఓబులాపురం రైతుల ఆందోళన..

అనంతపురం జిల్లా రాయదుర్గం బిఐఓపి పరిశ్రమ వద్ద ఓబులాపురం రైతుల ఆందోళన అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం ఓబులాపురం గ్రామ సమీపంలోని బిఐఓపి పరిశ్రమ వద్ద భూములు కోల్పోయిన రైతులు చేపట్టిన ఆందోళన . తమ భూములను తిరిగి అప్పగించాలని….

AP

కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 1.30 లక్షల విలువైన కంప్యూటర్ల విరాళం!

  శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రా , గుంతకల్లు మం ” అనంతపురం జిల్లా. కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణ వాస్తవ్యులు శ్రీమతి బి. విజయలక్ష్మి గారు సుమారు రూ. 1,30,000/- రూపాయల విలువ….