Author: Editor

AP

దొరిగల్లులో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ: చినగాని నరసింహ యాదవ్ రూ. 10 వేల ఆర్థిక సాయం

ఈ రోజు ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం SC కాలనీలో Dr. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ భూమి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది… అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్టకు కొరకు తెలుగుదేశం పార్టీ….

AP

ముదిగుబ్బ మండలంలో విషాదం: షార్ట్ సర్క్యూట్‌తో పశువుల కొట్టం దగ్ధం.. మూగజీవాలు సజీవదహనం

🔥 బుధవారం సాయంకాలం అగ్ని ప్రమాదం… క్షణాల్లో బూడిదైన కొట్టం 🔥 📍 ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ సిరిగారి పల్లి గ్రామంలో విషాదం ముదిగుబ్బ మండలం మల్లేపల్లి పంచాయతీ పరిధిలోని సిరిగారి పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో బుధవారం సాయంకాలం….

AP

అమరావతికి చట్టబద్ధతపై అనంతలో అంబరాన్నంటిన సంబరాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో వేడుకలు

అనంతపురం జిల్లా. *అమరావతికి చట్టబద్ధతపై అనంతలో అంబరాన్నంటిన సంబరాలు* – *: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు* – *: టవర్ క్లాక్ వద్ద బాణాసంచా పేలుస్తూ కేక్ కట్ చేసి సంబరాలు* – *: ఇక అమరావతిని….

AP

రేషన్ దుకాణాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: అనంతపురంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అనంతపురం జిల్లా. అనంతపురము పట్టణములోని నవోదయ కాలని యందు గల చౌక దుకాణం నెంబర్ 10 3 ను జిల్లా సంయుక్త కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కార్డుదారులతో మాట్లాడి డీలరు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ….

AP

అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం: ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ హర్షం

రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం – ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందడం ప్రతి ఆంధ్రుడికి గర్వకారణమని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అమరావతి కోసం ఎన్నో సంవత్సరాలుగా సాగిన రైతుల….

AP

ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం అండ: మాంచో ఫెర్రర్‌ను కలిసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు

అనంతపురం జిల్లా. *ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం చేయూత ఎప్పటికీ ఉంటుంది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు * ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో మాంచూ ఫెర్రర్ గారితో ఆత్మీయ కలయిక *రెన్యువల్ కోసం కృషి….

AP

అమరావతికి చట్టబద్ధమైన రక్షణ: ఏపీ ఏకైక రాజధానిగా లోక్‌సభ ఆమోదంపై ప్రభుత్వ విప్ కాలవ హర్షం

అనంతపురం జిల్లా, రాయదుర్గం. అమరావతికి ఇక చట్టబద్ధ రక్షణ – ప్రభుత్వ విప్ కాలవ “అమరావతి ఆంధ్రుల గౌరవాన్ని పెంచే అద్భుత రాజధానిగా మారబోతోందని” ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గంలోని స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ,….

AP

తాగునీటి సరఫరా మా తక్షణ కర్తవ్యం: రాయదుర్గం పైతోటలో మంచినీటి ట్యాంకులను ప్రారంభించిన ఎమ్మెల్యే కాలవ

అనంతపురం జిల్లా, రాయదుర్గం. తాగునీటి సరఫరా మా తక్షణ కర్తవ్యం: ఎమ్మెల్యే కాలవ. తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణ పరిధిలోని పైతోటలో కొత్తగా నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులను బుధవారం….

AP

రాయదుర్గం బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం: రూ.46.24 కోట్లు మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం. పట్టుబట్టి సాధించిన ప్రభుత్వవిప్ రాయదుర్గం బ్రిడ్జికి రూ.46కోట్లు రాయదుర్గం పట్టణ అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచే అనంతపురం రోడ్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన వంతెన నిర్మాణానికి మోక్షం లభించింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.46.24కోట్లు….

AP

మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుటుంబానికి మంత్రి పయ్యావుల కేశవ్ పరామర్శ

అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం ఇటీవల మృతి చెందిన కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కళ్యాణదుర్గం మండలం యర్రంపల్లి గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం వారి భార్య, కుమారులని పరామర్శించిన….