దేశీ లుక్ లో టెంప్ట్ చేస్తూ రకుల్
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి….
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి….
అక్షయ్ కుమార్ చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది మానుషి చిల్లర్. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది, కానీ ఈరోజు మానుషిని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో….
రాష్ట్ర రాజకీయాలలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణది విలక్షణ శైలి అని చెప్పవచ్చు. ఏపీలో ఏ పార్టీతోను సీపీఐకి పొత్తులు లేకపోవడం వలన ఆయన నోటికి అన్ని పార్టీలు సమానంగా బలైపోతుంటాయి. టిడిపి, జనసేన, బిజెపిల పొత్తుల గురించి మాట్లాడుతూ, “ఆ….
మంచితనం, మానవత్వం, చేసేపనిపట్ల అంకితభావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం అన్నింటికి మించి మితభాషి ఆ పెద్దాయన. మరి అన్ని సులక్షణాలున్న పెద్దాయనకే కోపం వస్తే, జరుగుతున్న సంఘటనలు చూసి చిర్రెత్తుకొస్తే, దానికి తోడు చమత్కరిస్తూనే హద్దు మీరి ప్రవర్తిస్తున్నవారికి….
ఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశాలతో పోటీ పడేవిదంగా ఉండాలని కలలుగన్న చంద్రబాబు నాయుడు దాని కోసం సింగపూర్ సంస్థతో అద్భుతమైన డిజైన్ చేయించారు. మన రాజధాని ఇలా ఉండబోతోందంటూ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ఆ చిత్రాలను మీడియాకు విడుదల….
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా కేసీఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరుమెదపడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నాయి. ప్రతిపక్షాలు కాబట్టి, వారి ఉనికి కోసం ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారే కానీ, వాస్తవానికి….
విశాఖ రాజధాని కాకపోతే శ్రీకాకుళం జిల్లా ఎన్నటికీ అభివృద్ధి చెందదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఊరికే అనలేదు. జిల్లాలో ఇచ్చాపురం పట్టణంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో అంటే. 1929లో నిర్మించిన వంతెన నేడు కూలిపోయింది. ఎందుకంటే విశాఖ రాజధాని కాలేదు కనుక!….
దర్శకుడ్ని కౌగిలించుకున్న నాగచైతన్య నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమాతో నాగచైతన్య కోలీవుడ్ కు పరిచయమౌతుంటే, ఈ సినిమాను డైరక్ట్ చేసిన వెంకట్ ప్రభు, టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ కథ విన్న వెంటనే దర్శకుడ్ని….
సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. విశాఖ నగరంలో మధురవాడలో ఐటి టెక్ పార్కుకు, విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు. ఈసారి సిఎం జగన్ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లోనే….
ఎవరైనా ఏపీలో ఏం జరుగుతోంది?అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’ అని సమాధానం చెప్పుకోవాలి. గత నాలుగేళ్ళుగా ఏపీలో రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. మరేమీ జరగడం లేదు. అందుకే పొరుగు రాష్ట్ర మంత్రులు కూడా ఏపీలో పార్టీలు, నేతలపట్ల, రాష్ట్రం పట్ల చులకనగా మాట్లాడుతుంటారు…..